బాధితులతో మ్యాచ్ వీక్షణ

Victims-Victory: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టీ ట్వంటీలో భారత్ గెలిచి…సిరీస్ దక్కింది. కథ సుఖాంతం. ఈ మ్యాచ్ కు ముందు టికెట్ల కొనుగోలు వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్- హెచ్ సి ఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నిర్ణయాల వల్ల అభిమానుల మనసులు గాయపడ్డాయి. పోలీసు లాఠీలు వాతలను మిగిల్చాయి. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ క్రీడా మంత్రికే ఆలోచన వచ్చిందో…లేక ఎవరయినా సలహా ఇస్తే పాటించారో కానీ…ఈ మ్యాచ్ సందర్భంగా ఒక మంచి … Continue reading బాధితులతో మ్యాచ్ వీక్షణ