Saturday, September 5, 2026
HomeTrending News

Janasena: సైకిల్ తో సవారీకి జనసేనాని తండ్లాట

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు కలిసి రాక పోగా వికటించటం కమలనాథులను కలవరపరిచింది. సీమాంద్ర ఓటర్లు ఉన్న ప్రాంతంలో కూడా ఆ పార్టీ ప్రభావం చూపకపోవటం...జనసేనాని పవన్ కళ్యాణ్ కుదురుగా ఉండి...

మా అభ్యర్ధుల గురించి చంద్రబాబుకు ఎందుకు?: సజ్జల

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఏ ఒక్కటీ గెలుచుకునే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుప్పంతో సహా అన్ని స్థానాల్లోనూ...

ప్రజలు భద్రత కోరుతున్నారు: బాబు

జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని... చిల్లులు పడిన వైసీపీ నావ మునిగిపోతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర...

BJLP: కమలం శాసనసభ పక్ష నేత ఎవరు?

తెలంగాణ బిజెపి శాసనసభ పక్ష నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటారు అనేది పార్టీలో చర్చనీయంశంగా మారింది. మూడుసార్లు గెలిచిన రాజసింగ్ కు ఇస్తారా...రెండోసారి గెలిచిన మహేశ్వర్ రెడ్డికి ఇస్తారా...వీరిద్దరిని కాదని మొదటిసారి గెలిచిన వారిలో...

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జీ దుర్మరణం

పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకువాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం పాలయ్యారు. ఏలూరు ఆశా వర్కర్స్ యూనియన్ కు మద్దతు  తెలిపేందుకు...

War zones : రష్యా, ఇజ్రాయల్ దేశాల ఉన్మాదం

రష్యా, ఇజ్రాయల్ హుంకరింపులతో అంతర్జాతీయంగా కలకలం నెలకొంది. రెండు దేశాలు ఉన్మాదంగా వ్యవహరిస్తున్నాయి. సైనికంగా బలంగా ఉన్న రెండు దేశాలు శత్రువును నిలువరించే వరకు విశ్రమించేది లేదని తేల్చిచెప్పాయి. తమ లక్ష్యాల్ని సాధించేవరకు...

ఎమ్మెల్యేలకు బదిలీలా?: చంద్రబాబు విస్మయం

రాబోయే ఎన్నికలు చరిత్రాత్మకమైనవని, రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని...రాజకీయ పార్టీలు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా త్యాగాలకు సిద్ధంకావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. ఐదుకోట్ల ప్రజలు- జగన్ మధ్యే...

పేదలకు మంచి జరుగుతుంటే ప్రతిపక్షాల ఏడుపు: జగన్ ధ్వజం

తెలంగాణా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆయన ఎన్ని డైలాగులు కొట్టినా చివరికి ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదని,...

HMRL: రాయదుర్గం – శంషాబాద్ మెట్రో రద్దు శుభపరిణామం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చటం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు...

పలాస కిడ్నీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సిఎం జగన్

పలాసలో కిడ్నీ వ్యాధి సమస్య శాశ్వత పరిష్కారం కోసం  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌, పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర...

Most Read