Saturday, September 12, 2026
HomeTrending News

యుపి ఐదో విడతలో… నేరచరితులు,కోటీశ్వరులు

Uttarpradesh Fifth Phase Elections : ఉత్తరప్రదేశ్ ఐదో విడత పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు నాలుగు విడతల పోలింగ్ ప్రశాంతంగా జరగగా రేపు(ఆదివారం) జరగబోయే పూర్వాంచల్ పోలింగ్...

రష్యా వీటో పవర్…వీగిన తీర్మానం

ఉక్రెయిన్ పై రష్యా  దండయాత్రను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భద్రతామండలిలోని ఐదు శాశ్వత...

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను క్షేమంగా ఇండియా కు తీసుకు వచ్చేందుకు విమాన సర్వీసులను పంపేందుకు నిర్ణయం తీసుకుంది. భారతీయులందరి ప్రయాణ ఖర్చులు మొత్తం కేంద్రమే...

కీవ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా

రెండో రోజు ఉదయం నుంచే రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాలను చుట్టుముట్టాయి. భారత కాలమాన ప్రకారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రాజధాని కీవ్ నగరంలోకి రష్యా బలగాలు ప్రవేశించాయి....

జంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో

Jungle Bachao Jungle badaavo :  హ‌రితహారం కార్య‌క్ర‌మంలో భాగంగా అట‌వీ పునర్జీవ‌న కార్య‌ప్ర‌ణాళికను రూపొందించి, జంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో నినాదంతో రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని...

ఇదేనా మీ అనుభవం? బాబుపై పేర్ని ఫైర్

Babu for politics: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఒక సినిమా టికెట్ల కోసం ట్వీట్ చేయడం చూస్తే అయన అనుభవం ఏపాటిదో అర్ధమవుతుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,...

సిరిసిల్లకు టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్

Texport Industries  : సిరిసిల్లలో అపారెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రముఖ జౌళి సంస్థ టెక్స్‌పోర్ట్ (Texport) గ్రూప్ ముందుకు వచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి కే...

వాయిదా వేసుకోవాల్సింది: బొత్స

follow the system: వ్యవస్థలకు అనుగుణంగా మనం నడచుకోవాలి గానీ, వ్యక్తుల కోసం వ్యవస్థలు నడవలేవని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం  చేశారు. కేవలం పవన్ కళ్యాణ్...

విద్యుత్‌ చార్జీల పెంపు సరికాదు – కాంగ్రెస్

విద్యుత్ చార్జీల పెంపుతో పేదలపైన భరించలేనంత భారం పడుతుందని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. పేదలపై ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి మరోసారి భారం మోపేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు...

కేంద్ర మంత్రి జై శంకర్ కు సిఎం ఫోన్

CM Review: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు....

Most Read