Saturday, September 12, 2026
HomeTrending News

Jogi Ramesh: హైదరాబాద్ నీరా కేఫ్‌ లో జోగి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ నగరం నెక్లెస్ రోడ్డులో ప్ర‌తిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడు...

Mudunuri: అక్టోబర్ నుంచి ఆక్వా వర్సిటీ తరగతులు : ముదునూరి

రూ. 335 కోట్ల వ్యయంతో 40ఎకరాల్లో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. నర్సాపురం మండలం లిఖితపూడిలో జరుగుతున్న వర్శిటీ నిర్మాణ పనులను...

TDP-Jana Sena: మా పొత్తులపై మీకెందుకు: బొండా ఉమా

తెలుగుదేశం- జనసేన పొత్తులపై మాట్లాడడానికి వైఎస్ జగన్ ఎవరని టిడిపి నేత బొండా ఉమా ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా తన పార్టీ విధానమేమిటో చెప్పారని, 175 సీట్లు గెలుస్తామని, సింగల్ గానే వెళ్తామని...

sunstroke: వడ దెబ్బ…ముందు జాగ్రత్తలు

అధిక ఎండలో ఎక్కువ సేపు తిరిగితే వడ దెబ్బ తగలొచ్చు. తల తిరగడం , నీరసం , తలనొప్పి , వికారం , గుండెవేగం గా కొట్టుకోవడం , ఏమి జరుగుతోందో తెలియని...

Henderson: అమెరికా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్

ప్రపంచ వేదిక పైన తెలంగాణ సాధించిన జలవిజయాన్ని చాటేందుకు మంత్రి కే తారక రామారావు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం, ఇంటింటికి సురక్షిత మంచినీరు...

PCCF: అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా ఆర్.ఎం. డోబ్రియాల్

తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి & అటవీ దళాల అధిపతిగా (Principal Chief Conservator of Forests (PccF) & Head of Forest Force (HoFF) రాకేష్ మోహన్ డోబ్రియాల్...

YS Jagan Fire: బాబుకు పవన్ దాసోహం

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని, నలుగురు కలిసి లేపితే గానీ లేవలేని పరిస్థితిలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పోటీ...

DK Shivakumar: వెన్నుపోటు పొడ‌వ‌ను – డీకే శివకుమార్

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లోకాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించినా.. ఆ పార్టీ మార్కు రాజకీయం మళ్ళీ మొదలైంది. ఎవ‌రు సీఎం అవుతార‌న్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. సిద్ధ‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్.. సీఎం ప‌ద‌వి...

Karnataka: కర్ణాటకతో కాంగ్రెస్ ఊహలు… గుత్తా ఎద్దేవా

కర్ణాటక లో చిత్తుగా ఓడినా,బీజేపీ వాళ్లకు ఇంకా బుద్ధి రావడం లేదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో అస్సాం సీఎం బిశ్వంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు...

Pakistan: బొగ్గుగని గొడవల్లో 15 మంది మృతి

పాకిస్థాన్‌ ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతంలో గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరాటం 60 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకున్నా వారి మధ్య సయోధ్య కుదరటం లేదు. తాజాగా...

Most Read