Friday, September 11, 2026
HomeTrending News

AAP-BRS: దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం – ముఖ్యమంత్రుల ఆందోళన

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి మేయర్ కాకుండా కేంద్రం కొర్రీలు పెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమ్ ఆద్మీ మేయర్...

Vijaya: మార్కెట్లోకి విజయ గానుగ నూనెలు

కల్తీలేని ఉత్పత్తులు ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. విజయ బ్రాండ్ నుండి నాణ్యమైన వంటనూనెలు, వంటనూనెల తయారీపై దృష్టిపెట్టిన ఆయిల్ ఫెడ్ వినియోగదారులకు సేవలు అందిస్తోందని వెల్లడించారు. హైదరాబాద్...

Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రుల చర్చలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సీఎం కేసీఆర్‌తో కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న...

Jogi Ramesh: బాబును నమ్ముకుంటే గోదారే: జోగి

బిసిలకు రాజకీయంగా, ఆర్ధికంగా సాధికారత కల్పించిన ఘనత ముమ్మాటికీ సిఎం జగన్ కే దక్కుతుందని, వచ్చే ఎన్నికల్లో బిసిలంతా వైఎస్సార్సీపీకే అండగా ఉంటారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జోగి రమేష్ ధీమా...

Delhi: ఉరుములు, మెరుపులతో ఢిల్లీలో భారీ వర్షం

ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటివరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ కాస్త చల్లబడింది. ఈ రోజు (శనివారం) తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలతో పాటు...

Diwali: ఫెడరల్‌ హాలీడేగా దీపావళి

దీపావళి పండుగకు అగ్రరాజ్యం అమెరికాలో ఫెడరల్‌ హాలిడే ప్రకటించాలని కోరుతూ యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌ ఓ బిల్లును ప్రతిపాదించింది. ‘దివాళీ డే యాక్ట్’ పేరుతో రూపొందించిన బిల్లును డెమొక్రాటిక్ పార్టీకి చెందిన...

TDP Mahanadu: రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం: బాబు

మహానాడులో రెండ్రోజులపాటు చర్చల అనంతరం వచ్చే ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత మేనిఫెస్టోను రేపు  విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజలు మెచ్చేదిగా, రాష్ర భవిష్యత్తుకు ఆదర్శంగా ఉండేలా...

LAC: సరిహద్దుల్లో చైనా ఆగడాలు

చైనా దురాక్రమణ విషయంలో రక్షణ రంగ నిపుణుల అనుమానాలే నిజమయ్యాయి. భారత్‌కు చెందిన నాలుగు కీలక ప్రాంతాలపై చైనా పెత్తనం పెరిగిపోయినప్పటికీ బీజేపీ సర్కారు బుజ్జగించే రీతిలో ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. బఫర్‌...

Tamilanadu:తమిళనాడు మంత్రి ఇంట్లో రెండో రోజు సోదాలు

తమిళనాడులో డీఎంకే పార్టీ నేత, మంత్రి సెంథిల్‌ బాలాజీని లక్ష్యంగా చేసుకొని రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సెంథిల్‌ సోదరుడితో పాటు అతని సన్నిహితుల ఇల్లు, ఆఫీసుల్లో శనివారం అధికారులు తనిఖీలు...

Yoga Day: యోగా… జ్ఞానం, జీవన విధానం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

యోగా మన జ్ఞానం, సంపద, జీవన విధానమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 25...

Most Read