Monday, February 24, 2025
HomeTrending Newsరాహుల్ యాత్రకు సన్నాహాలు..13 కమిటీలు

రాహుల్ యాత్రకు సన్నాహాలు..13 కమిటీలు

ఈ నెల 23వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు తెలంగాణ లో జరగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం 13 రకాల కమిటీలను ప్రకటించిన టీపీసీసీ. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆమోదం మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఆర్గనైజేషన్ ఇంచార్జ్ మహేష్ కుమార్ గౌడ్ కమిటీలను ప్రకటించారు.

41 మంది ముఖ్య నాయకులతో రిసెప్షన్ కమిటీ ఏర్పాటు చేసిన టీపీసీసీ.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి వికృమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీ లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్లు, చైర్మన్ లు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ సీఎల్పీ నేతలు, సీనియర్ నాయకులతో రిసెప్షన్ కమిటీ

Also Read: టిఆర్ ఎస్, బిజెపిలతో తెలంగాణకు చేటు రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్