Saturday, September 21, 2024
HomeTrending Newsఢిల్లీకి పయనమైన గులాబి దండు

ఢిల్లీకి పయనమైన గులాబి దండు

TRS పార్టీ జెండా పండుగను (సెప్టెంబర్ 2 వ తేదీని) పురస్కరించుకుని దేశ రాజధానికి గులాబి నేతలు పయనమైయ్యారు. న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయం ను పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి KCR గారిచే శంకుస్థాపన చేయబోతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు KTR ,  V. శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, MLC శంబిపూర్ రాజు, MLA వివేకానంద గౌడ్ లతో పాటు TRS నాయకులు శంషాబాద్ GMR ఎయిర్ పోర్ట్ నుండి న్యూఢిల్లీ కి ఈ రోజు ఉదయమే బయలుదేరి వెళ్లారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్