Thursday, April 17, 2025
Homeసినిమాగ్రీన్ఇండియా చాలెంజ్ లో సింగర్ సునీత

గ్రీన్ఇండియా చాలెంజ్ లో సింగర్ సునీత

Go Green:  చాలెంజ్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి  పార్క్ లో సింగర్ సునీత మొక్క నాటారు.  ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది… కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు.

అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

Also Read : గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో సల్మాన్ ఖాన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్