Sunday, September 22, 2024
HomeTrending NewsKomireddi Ramulu:మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మృతి

Komireddi Ramulu:మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మృతి

మెటుపల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఈ రోజు చనిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొమిరెడ్డి రాములు హైదరాబాద్ లో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో 2004లో స్వతంత్ర అభ్యర్థిగా మెట్పల్లి నుంచి గెలిచారు. మెట్పల్లి నియోజకవర్గం ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కోరుట్ల కిందకు వచ్చింది. ముఖ్యమంత్రిగా  YS రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యేగా కొమిరెడ్డి రాములు కొనసాగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్