Wednesday, March 26, 2025
HomeTrending Newsఏసీబీ వలలో జగిత్యాల ఎస్.ఐ

ఏసీబీ వలలో జగిత్యాల ఎస్.ఐ

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారుల దాడి

 

30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ. ముగించిన కేసుకు సంభందించి మళ్లీ బాధితులను పిలిచి 50 వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ శివ కృష్ణ. డబ్బుల విషయంలో  ఇబ్బందులకు గురి చేయడంతో కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు రాజేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్