ఆఫ్ఘనిస్తాన్ పాలకులైన తాలిబన్లను ప్రపంచ దేశాలతో కలిపేందుకు రష్యా తన వంతు కృషి చేస్తోంది. బుధవారం మాస్కో లో రష్యా నిర్వహించిన మాస్కో ఫార్మాట్ డైలాగ్ సమావేశంలో పాకిస్తాన్, చైనా, ఇరాన్, అఘనిస్తాన్...
బందిపోటు దొంగల దాడిలో నైజీరియాలో రక్తమొడింది. నైజీరియా వాయువ్య ప్రాంతం సోకోతో ప్రావిన్సులోని గోరోన్యో గ్రామంలో దోపిడీ దొంగలు విచ్చల విడిగా జరిపిన కాల్పుల్లో నలభై ఐదు మంది అమాయకులు చనిపోయారు. రెండు...
ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐ.ఎస్.ఐ) సంస్థను ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన స్వలాభం కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి ఘాటుగా విమర్శించారు. పార్లమెంటు, న్యాయవ్యవస్థ తో...
చైనా, పాకిస్తాన్ మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో చైనా చేపట్టిన ప్రాజెక్టుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాక్ ప్రభుత్వం చైనాతో స్నేహంగా ఉంటున్నా సామాన్య ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దసు...
కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా దశలవారీగా సడలిస్తోంది. ఇటీవల వాయుమార్గాన్ని తెరిచిన అగ్రరాజ్యం.. దాదాపు 19నెలల తర్వాత సరిహద్దులను తెరవనుంది. ఇప్పటివరకు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణికులను...
ఆఫ్ఘనిస్తాన్ లో విద్యార్థునుల కోసం పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలనే డిమాండ్ పెరుగుతోంది. తాలిబన్లు కాబూల్ వశం చేసుకుని రెండు నెలలు గడుస్తున్నా బాలికల విద్యపై ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. పరిపాలన పగ్గాలు...
కాలుష్య నివారణ కోసం యురోపియన్ దేశం మాల్టా వినూత్న నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి తమ దేశంలో ప్రజా రవాణ ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాల్టా దేశంలో జనాభాకు మించిన...
పాకిస్తాన్ సాదికాబాద్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోయారు. దోపిడీ, దొంగతనాలకు వచ్చిన దుండగులు ఆదివారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమా టీవీ పేర్కొంది. దోపిడీ దొంగలను...
2021 ఏడాదికి నోబెల్ శాంతి బహుమతి ఇద్దరు జర్నలిస్టులను వరించింది. ఫిలిప్పీన్స్ కు చెందిన మరియా రెస్సా, రష్యా కు చెందిన దిమిత్రి మురతోవ్ కు దక్కింది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్...