Sunday, September 22, 2024
Homeజాతీయం

షెల్ కంపెనీలపై స్పెషల్ డ్రైవ్

షెల్ కంపెనీలతో తెలియకుండా వ్యాపారం నిర్వహించే సంస్థలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా రక్షణ చర్యలను అమలు చేసిందా, షెల్ కంపెనీలతో వ్యాపారం నిర్వహించకుండా కంపెనీలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏదైనా చర్యలు...

అదానీ అంశంపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన

అదానీ గ్రూపు మోసాల‌కు పాల్ప‌డిన అంశంపై సంయుక్త పార్ల‌మెంట‌రీ సంఘంతో దర్యాప్తు చేప‌ట్టాల‌ని కోరుతూ ఇవాళ విప‌క్షాలు పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో మరోసారి ఆందోళ‌న చేప‌ట్టాయి. లోక్‌స‌భ‌లో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకువ‌చ్చి నినాదాలు...

దేశ దుస్థితి మార్చేందుకే బీఆర్‌ఎస్‌ గా అవతరించాం: కేసీఆర్‌

మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కేంద్రంలో శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బి ఆర్ ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన...

వాణీజయరాం మృతిపై అనుమానాలు

ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం ఈరోజు ఉదయం చెన్నైలో మరణించారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలున్నట్లు పనిమనిషి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు....

తమిళనాడులో అకాల వర్షాలు

తమిళనాడు రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూర్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది....

మణిపూర్‌లో భూకంపం

మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో ఈ రోజు (శనివారం) ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఉఖ్రుల్‌కు 94...

మద్యపాన నిషేధానికి ఉమాభారతి వినూత్న ప్రచారం

భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి మద్యపాన నిషేధానికి వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో గల ఓ మద్యం దుకాణం ముందు ఆవులను...

రెండోరోజూ అదానీ ఎఫెక్ట్‌.. వాయిదా పడిన ఉభయ సభలు

భారీగా కుప్పకూలుతున్న అదానీ గ్రూప్‌ షేర్ల ఎఫెక్ట్‌ రెండోరోజు పార్లమెంట్‌ పై పడింది. దాంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌...

నాగ్‌పుర్‌లో బీజేపీకి షాక్‌

మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్‌ తలిగింది. బీజేపీ ఆ పార్టీ సైద్ధాంతిక గురువుగా భావించే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే నాగ్‌పుర్‌లో ఘోర ఓటమి పాలైంది. నాగ్‌పుర్‌ డివిజన్‌ ఉపాధ్యాయ...

మద్యం కుంభకోణంలో కేజ్రివాల్, ఎంపీ మాగుంట పేర్లు

ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ రెండో ఛార్జిషీట్ ఈ రోజు దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆప్ మీడియా ఇన్ ఛార్జ్ విజయ్...

Most Read