Saturday, September 21, 2024
Homeజాతీయం

ప్రధానమంత్రికి విపక్ష నేతల సంయుక్త లేఖ

కేంద్రంలో బిజెపి ప్రభుత్వంపై పోరాడేందుకు విపక్షాలు క్రమంగా ఒక్క తాటిపైకి వస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేవలం ప్రతిపక్ష పార్టీలను కట్టడి చేసేందుకే వాడుతున్నారని అన్ని పార్టీల నేతలు విరుచుకు పడ్డారు. కేంద్రంలోని...

మనీష్‌ సిసోడియా రిమాండ్‌ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా రిమాండ్‌ను కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌పై విచారణ వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై ఈ...

సోనియాగాంధీకి అస్వస్థత

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్‌లో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాను.. గంగారాం హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. డాక్టర్‌ అరూప్ బసు ఆధ్వర్యంలో చికిత్స అందుతుందని తెలిపిన వైద్యులు.. ప్రస్తుతం సోనియా...

దేశవ్యాప్తంగా 240 రైళ్ల రద్దు

గతకొంతకాలంగా భారతీయ రైల్వే వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్‌, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా...

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు మూడు రాష్ట్రాలను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. త్రిపుర నాగాలాండ్లో ఇప్పటికే బీజేపీ కూటముల విజయం ఖాయం అయింది. కాన్రాడ్ సంగ్మాతో పొత్తును...

Election Commission : కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లను ఏకపక్షంగా నియమిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టు ఇవాళ భారీ షాక్ ఇచ్చింది. కేంద్రం ఇలా ఎన్నికల కమిషనర్లను నియమించడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రధాని, విపక్ష నేత, సుప్రీంకోర్టు...

Election Results 2023 : ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ ఓట్ల లెక్కింపుతో అధికారులు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. మధ్యాహ్నానికి ఫలితాలు...

Electric Tipper : దేశంలో రోడ్డెక్కుతున్న ఒలెక్ట్రా ఈ-టిప్పర్స్

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఓజీఎల్) 6x4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్లకు హోమోలోగేషన్ సర్టిఫికెట్ను పొందింది. భారతీయ ఆటోమొబైల్ నియంత్రణ సంస్థల...

లండన్‌ పర్యటనలో రాహుల్‌గాంధీ న్యూ గెటప్

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు ఎంపీ రాహుల్‌గాంధీ స్టైల్‌ మార్చారు. ట్రిమ్‌ చేసిన జుట్టు, గడ్డం, మీసంతో ఆయన కొత్త లుక్కుతో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ముగిసిన భారత్‌ జోడో యాత్ర ఆసాంతం రాహుల్‌గాంధీ.....

మంత్రుల రాజీనామాలు రాష్ట్రపతికి పంపిన ఎల్.జీ

అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్వీకరించి,...

Most Read