Sunday, September 22, 2024
Homeజాతీయం

అదానీపై పార్లమెంట్‌లో రగడ.. ఉభయ సభలు రేపటికి వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే...

అదానీ సంక్షోభంపై జేపీసీ విచార‌ణకు బీఆర్ఎస్ డిమాండ్‌

అదానీ సంక్షోభంపై జేపీసీ లేదా సీజేఐతో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో వాయిదా తీర్మానం ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ఆర్థిక అంశం కాబట్టే వాయిదా...

సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్‌

IAS, IPS, IFS వంటి 1105 సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన, చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 21, 2023...

బడ్జెట్ 2023…మహిళల కోసం కొత్త స్కీమ్‌

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌రుస‌గా ఇది ఐదోసారి కాగా ఈ దఫా కొన్ని వర్గాలను ఆకర్షించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా ఉంది. బడ్జెట్లో ప్రస్తావించిన...

వ‌రుస‌గా అయిదోసారి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ 2023ను ప్ర‌వేశ‌పెట్టారు. అయిదోసారి కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో మంత్రిగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. వ‌రుస‌గా అయిదోసారి ఆమె బ‌డ్జెట్...

2023-24లో 6.5శాతం వృద్ధి -పార్లమెంటుకు ఆర్థికసర్వే నివేదిక

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఇవాళ పార్లమెంటులో ఆర్థికసర్వేను ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం చేశారు....

బ‌ల‌మైన వ్య‌వ‌స్థ‌తోనే అవినీతి అంతం – రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రారంభించారు. కేంద్ర బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం చేశారు. పీఎం గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న...

చైనా దూకుడు…మోడీ అసమర్థత – కాంగ్రెస్ విమర్శ

భార‌త భూభాగంలో చైనా చొర‌బాట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఎదుర్కొంటున్న తీరును కాంగ్రెస్ ఆక్షేపించింది. చైనా దూకుడును ఎదుర్కోవ‌డంలో డీడీఎల్‌జే వ్యూహం ( నిరాక‌ర‌ణ‌, దృష్టి మ‌ర‌ల్చ‌డం, అస‌త్యాలు, స‌మ‌ర్ధించుకోవ‌డం)తో మోదీ స‌ర్కార్ ముందుకెళుతోంద‌ని...

ఒడిశా మంత్రిపై కాల్పులు…పోలీసు అధికారి పనే

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి, అధికార బీజేడీ సీనియర్‌ నేత నవకిశోర్‌ దాస్‌పై కాల్పుల జరిపింది ఏఎస్సై గోపాల్‌ దాస్‌ అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ముందుగా గుర్తు తెలియని దండగులు కాల్పులు...

పుల్వామా జిల్లాలో సాగుతున్న భారత్ జోడో యాత్ర

భార‌త్ జోడో యాత్ర ఈ రోజు పుల్వామా జిల్లా అవంతిపొరా నుంచి ప్రారంభ‌మైంది. జీలం నది తీరంలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌లో పీపుల్ డెమోక్రాటిక్...

Most Read