Sunday, September 22, 2024
Homeజాతీయం

కూనూరులో కూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్

Army Chopper crashed : రక్షణ శాఖకు చెందిన ఓ హెలికాఫ్టర్ తమిళనాడులోని కూనురులో కుప్పకూలింది. హెలికాఫ్టర్ నుంచి తీవ్రంగా మంటలు వచ్చాయి. ఈ చాపర్ లో ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. చీఫ్...

పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో పార్టీల వ్యూహం

Political Strategy In Western Uttar Pradesh : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉత్తరప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా ఎస్పి అధినేత అఖిలేష్...

పార్లమెంటు నుంచి తెరాస ఎంపిల వాకౌట్

Parliament : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, కేంద్రం వైఖరికి నిరసనగా రాజ్య సభ, లోక్ సభల నుండి నిరవధిక వాకౌట్ చేసిన TRS ఎంపీలు. కేంద్రం...

లోక్ సభలో TRS ఎంపీల నిరసన

Trs Mps Protest : లోక్ సభలో TRS ఎంపీలు వినూత్నంగా ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు  ఈ రోజు నల్ల...

నాగాలాండ్ కు టి.ఎం.సి. బృందం

Trinamool Congress Team To Nagaland : మోన్ జిల్లా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. దుర్ఘటనపై మిలిటరీ బలగాలు విచారం వ్యక్తం చేసింది. అయితే స్థానికి...

నాగాలాండ్ లో ఉద్రిక్తత

Tension in Nagaland: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మోన్ జిల్లా ఓటింగ్ లో ఉగ్రవాదులనే అనుమానంతో 13 స్థానిక పౌరులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. మరో...

గోవాలో ఎలక్ట్రిక్ బస్సులు

విద్యుత్తు వాహనాల తయారీలో అగ్రగామి, మేఘా ఇంజినీరింగ్ అనుబంధ ఒలెక్ట్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సులను గోవా రాష్ట్రంలో శనివారం కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన...

ఉద్యమ కార్యాచరణపై నేడు నిర్ణయం

The Decision Of The Peasant Unions Today On The Activity Of The Movement : ఢిల్లీలో ఏడాది నుంచి ఆందోళన కొనసాగిస్తున్న రైతులు ఈ రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు....

ధాన్యం సేకరణపై కేంద్రం పూటకో మాట

Does The Lotus Party Have No Mercy On Distressed Farmers : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొంటారో కొనరో అని ఆందోళనలో ఉన్న కర్షకులపై కమలం పార్టీ ప్రభుత్వం, ఎంపీలకు...

ఖరీఫ్ కానీ ఏసంగి చూద్దాం – పియూష్ గోయల్

Lets See The Rabi Crop When Kharif Purchases Are Complete Piyush Goyal : వరి ధాన్యం కొనుగోళ్ళపై తెలంగాణ ప్రభుత్వం కావాలనే రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఆరోపించారు....

Most Read