Thursday, September 19, 2024
Homeజాతీయం

రిజర్వేషన్లకు సంఘ్ పరివార్ మద్దతు – మోహన్ భగవత్

బిజెపి - కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రిజర్వేషన్ల రద్దు కోసమే అబ్...

రెండో దశ ప్రశాంతం.. త్రిపురలో అత్యధిక పోలింగ్

లోక్‌సభ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 13 రాష్ట్రాలలోని 88 లోక్‌సభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో దాదాపుగా 63.5శాతం ఓటింగ్‌ నమోదైంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6...

రెండో దశ లోక్ సభ ఎన్నికల బరిలో అగ్రనేతలు

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో దశలో 13 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో శుక్రవారం పోలింగ్ జరగనుంది.  89 నియోజకవర్గాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. రాహుల్ గాంధి, లోక్ సభ స్పీకర్ ఓం...

ముగిసిన నామినేషన్ల ఘట్టం

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 763, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210...

కన్నౌజ్ నుంచి అఖిలేష్..రాహుల్, ప్రియాంకల పోటీపై పుకార్లు

ఉత్తరప్రదేశ్ బిజెపిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల మొదటి దశలో బిజెపి వ్యతిరేక పవనాలు కనిపించాయని వార్తలు రావటంతో ఈ రెండు...

మే 7 వరకు కేజ్రివాల్, కవితలకు రిమాండ్ పొడగింపు

మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని వచ్చే నెల 7వ తేదీ వ‌ర‌కు కోర్టు పొడిగించింది. 14 రోజుల క‌స్ట‌డీ ముగియ‌డంతో అధికారులు ఆమెను న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచారు....

ఎన్నికల వేళ తృణముల్ కాంగ్రెస్ కు షాక్

పశ్చిమ బెంగాల్ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 2016లో జ‌రిగిన ఉపాధ్యాయుల నియామకాలను ర‌ద్దు చేస్తూ ఈ రోజు(సోమవారం) తీర్పు వెలువరించింది. జ‌స్టిస్ దేబాన్సు బస‌క్‌, మ‌హ‌మ్మ‌ద్ ష‌బ్బార్ ర‌షీద్‌ల‌తో కూడిన...

యుపిలో బిజెపికి దడ పుట్టిస్తున్న మహిళా అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి గెలిచి ఢిల్లీ గద్దె ఎక్కేందుకు బిజెపి... అబ్ కి బార్ చార్ సౌ పార్ నినాదంతో దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. అత్యధిక స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ లో...

మొదటి దశకు స్పందించని ఓటరు

లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌ ఉహించని రీతిలో చాలా తక్కువగా నమోదైంది. 102 లోక్ సభ స్థానాలకు జరిగిన పోలింగ్ లో సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది...

నాలుగో దశ నగారా.. తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం

నాలుగొ దశ లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి....

Most Read