Saturday, September 21, 2024
Homeజాతీయం

కర్ణాటకలో విద్యాలయాలు ప్రారంభం

Schools In Karnataka Reopen : కర్ణాటకలో స్కూల్ మెనేజ్మెంట్ చెప్పిన ప్రకారం భుర్కా, హిజాబ్ తీసి స్కూల్ ఆవరణలోకి వెళుతున్న మహిళలు.. మాకు చదువే ముఖ్యం అంటూ చాలా మంది ముస్లిం మహిళలు,అమ్మాయిలు...

గోవా, ఉత్తరఖండ్ లో పోలింగ్ ప్రశాంతం

Polling In Goa Uttarakhand And Up : రెండో దశ ఎన్నికలు జరుగుతున్న గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గోవాలో అత్యధికంగా 79 శాతం...

PSLV C52 ప్రయోగం సక్సెస్

Isro Pslv C52 Success : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన PSLV C52 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని...

ఛత్తీస్‌గఢ్‌లో మావోల మెరుపు దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం మావోయిస్టులు పెట్రోలింగ్‌ పార్టీ పై మెరుపుదాడి చేయడంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ మరణించగా, ఒక జవాన్ గాయపడ్డాడు. మృతి...

విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ

ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈనెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర...

ఎన్నికల వేళ యుపిలో కాంగ్రెస్ అభ్యర్థి జంప్

Salim Khan : ఉత్తరప్రదేశ్ లో రెండో దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి సమాజవాది పార్టీలో చేరారు. అమ్రోహా లో కాంగ్రెస్ నుంచి పోటీ...

పామాయిల్ సాగుకు బృహత్తర కార్యాచరణ

Palm Oil Cultivation Promotion : దేశంలో పామాయిల్‌ సాగు ప్రోత్సాహం కోసం 11 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం...

సందర్శకుల కోసం మొఘల్ గార్డెన్స్

Mughal Gardens  : దేశరాజధాని రాష్ట్రపతి నిలయంలొని మొఘల్ గార్డెన్స్ ప్రజల సందర్శనార్ధం ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు తెరిచి ఉంటుందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది....

మొదటి దశలో 60 శాతం పోలింగ్

Uttarpradesh First Phase Elections : దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ తొలిదశ ఎన్నికలు ఇవాళ ప్రశాంతంగా జరిగాయి. ఉదయం మంచు కారణంగా కొద్దిసేపు ఓటింగ్ మందకొడిగా సాగినా ఆ తర్వాత మహిళా ఓటర్లు...

సివిల్స్‌ అభ్యర్ధులకు సడలింపులు లేవు

Civils Aspirants : సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్‌కు సంబంధించి ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ గురువారం రాజ్యసభలో...

Most Read