Friday, September 20, 2024
Homeజాతీయం

Rohini Karte: రేపటి నుండి రోహిణి కార్తే ప్రారంభం

దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఈ ఏడాది ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. ఉదయం వాన పాడితే సాయంత్రానికల్లా వేడి దంచుతోంది. ఇక రేపటి నుంచి రోహిణి కార్తె...

Central Vista: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై రగడ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతిసారి తన ద్వంద్వ వైఖరి చాటుకుంటున్నది. అందుకు...

Demonetization: జోరుగా బంగారం కొనుగోళ్ళు

బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో వివాహాల సీజన్‌లోనూ డిమాండ్‌ తగ్గింది. తులం బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో మధ్యతరగతి ప్రజలు అటువైపు కన్నెత్తి చూడాలంటేనే దడుసుకున్నారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా...

Manipur: మణిపూర్ లో మళ్ళీ ఉద్రిక్తత

మణిపూర్‌లో ఈ రోజు (సోమవారం) మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. రాజధాని ఇంఫాల్‌లో పలు ఇండ్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి...

kapil sibal: విపక్షాలు భ్రమలు వీడాలి – కపిల్ సిబాల్

విపక్షాలకు ఉమ్మడి కార్యాచరణ, అజెండా అవసరమని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేసి,...

2000: రెండు వేల నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి

రెండు వేల నోట్ల రద్దు నేపథ్యంలో దేశ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే వార్త వెలువడింది. రూ. 2వేల నోట్ల మార్పిడికి సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం...

Karnataka: కర్ణాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు

కర్ణాటక నూతన  ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ  కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు పలు రాష్ట్రాల...

2K Ban: 2000 వేల రూపాయల నోటు రద్దు

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.  దేశంలో అతిపెద్ద 2000 డినామినేషన్ నోట్లను చలామణి...

BRS: బీఆర్‌ఎస్ శిక్షణ శిబిరాలు… గులాబీమయమైన నాందేడ్

జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్‌ఎస్.. తెలంగాణ వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలను బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంతి కే...

Kiren Rijiju: కిర‌ణ్ రిజిజు మంత్రిత్వ శాఖ మార్పు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ప‌ద‌వి నుంచి కిర‌ణ్ రిజిజును తొల‌గించారు. ఆయ‌న స్థానంలో ఆ శాఖ‌కు అర్జున్ రామ్ మేఘ‌వాల్‌ను నియ‌మించారు....

Most Read