Friday, September 20, 2024
Homeజాతీయం

వాట్సాప్ కి పోటీ గా సందేశ్ 

ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. సందేశ్‌గా నామకరణం చేసిన ఈ యాప్‌ గురించి కేంద్ర సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్...

ఒంటరిగానే ఉత్తరప్రదేశ్ బరిలోకి

రాబోయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఒంటరిగానే పోటి చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మరోసారి ప్రకటించింది. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్...

వైరస్ వ్యాప్తి..40వేలపైనే కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో స్వల్పహెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 17,76,315 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 41,649 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే...

కశ్మీర్ లో  ఎన్ కౌంటర్

జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు. పుల్వామా జిల్లా దచిగం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హంగల్ మార్గ్ లో...

ఇ-కామర్స్ కంపెనీల దూకుడుకు కళ్ళెం

ఇ-కామర్స్‌ కంపెనీల అనుచిత వ్యాపార విధానాలకు కళ్ళెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాష్‌ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌...

పెగాసస్ పై విచారిస్తాం : సుప్రీం కోర్టు

పెగాసస్ అంశంపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. ఆగస్ట్ మొదటివారంలో విచారణ మొదలుపెడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. పెగాసస్ అంశంపై విచారణ కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్....

యుపి ఎన్నికల కోసం కమలం కసరత్తు

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి పార్టీ  శ్రేణుల్ని సమాయాత్తం చేస్తోంది. ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ అత్యున్నత సమావేశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో జరుగుతున్న సమావేశాల్లో...

కేరళలో రెండు రోజులు లాక్ డౌన్

కరోన కేసులతో కేరళ సతమతం అవుతోంది. మహమ్మారి కట్టడి కోసం రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 31వ తేది, ఆగస్ట్ ఒకటో తేదిన...

జాతీయ రాజకీయాల్లోకి మమత దీ

బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి  మమతబెనర్జీ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బిజెపి ఓటమి కోసం అందరు కలిసిరావాలని పిలుపు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...

356 ఆర్టికల్ పదును తగ్గించిన నాయకుడు

కొన్ని సంఘటనలు కొందరి పేరిట చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. లోకంలో మంచికి చెడుకు ఆ సందర్భం గుర్తొచ్చిన ప్రతిసారీ ఆ వ్యక్తులు కూడా గుర్తొస్తారు. అలాంటి వ్యక్తి ఎస్ ఆర్ బొమ్మాయ్. 1988లో...

Most Read