Friday, September 20, 2024
Homeజాతీయం

Nari Shakti Vandan: బిజెపికి ఓబీసి గండం ?

అమృత కాల మహోత్సవాల పేరుతో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ...రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జాక్ పాట్ కొట్టాలని పెద్ద ఎత్తుగడ వేసింది. కొత్త పార్లమెంటులో మొదటి...

Nari Shakti Vandan: చారిత్రాత్మక బిల్లు… నూతన శకానికి నాంది

దేశ రాజకీయాల్లో కీలక మలుపు దగ్గరలోనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుంది. చట్ట సభల్లో మహిళలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించాలని కేంద్రమంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి...

Parliament: రాష్ట్ర విభజనపై ప్రధాని సమతూకం

తెలంగాణ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రస్తావించారు. ఈసారి కొంచెం సమతూకం పాటిస్తూ రాష్ట్ర విభజన అంశాన్ని స్పృశించారు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కడ పార్టీకి నష్టం జరగకుండా జాగ్రత్త...

Manipur: మణిపూర్ లో ఆరని మంటలు…

మణిపూర్ లో మే 3వ తేదిన మొదలైన హింస ఇంకా కొనసాగుతోంది. కుకి, మైతేయి వర్గాలు పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. ఆంగ్లేయుల కాలంలో మొదలైన వైరం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలు...

Diesel Vehicles: ముక్కుసూటి గడ్కరి…అంతలోనే యు టర్న్?

కేంద్ర మంత్రివర్గంలో ముక్కుసూటిగా వ్యవహరించే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కొంత గందర గోళం సృష్టించారు. డీజిల్ వాహ‌నాలు త‌యారీ చేస్తున్న కంపెనీల‌కు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ...

Lashkar-e-Taiba: పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ వాంటెడ్ ఉగ్రవాది హతం

భారత్‌లో వాంటెడ్ ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు పాక్ ఆక్రమిత కశ్మీరులో కాల్చిచంపారు. అతడిని రియాజ్‌ అహ్మద్‌ అలియాస్‌ అబు ఖాసింగా గుర్తించారు. అతడు నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్నాడని, ఈ ఏడాది...

Bharat-USA: బైడెన్‌ – మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చలు

అగ్రరాజ్యాధినేత జోబైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీఅయ్యారు. భారత్ ఆతిధ్యమిస్తున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ విచ్చేసిన అమెరికా అధ్యక్షడు జోబైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య సుధీర్ఘ...

G20: ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు యూకే ప్రధాని రిషి సునక్ ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. యూకే ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. కేంద్ర...

Adhar: ఆధార్‌ అప్‌డేట్ గడువు పొడగింపు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పాటు పొడిగించింది. ప్రస్తుతం గడువు సెప్టెంబర్‌ 14తో ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్‌ 14...

Weather: ఢిల్లీ సహా 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారాయని.. దీంతో రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర,...

Most Read