Saturday, September 21, 2024
Homeజాతీయం

NCP: శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం

రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ నాయకుడు, నేషనలిస్ట్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను NCP చీఫ్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని పవార్‌...

Kedarnath: హిమాలయాల్లో భారీ వర్ష సూచన

హిమాల‌య పర్వత ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వ‌ర్షంతో పాటు మంచు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ జిల్లా మెజిస్ట్రేట్ మ‌యూర్...

BRS: మహారాష్ట్రలో బిఆర్ఎస్ గాలి – కేసీఆర్

తాను ఎమ్మెల్యేగా వున్న తొలినాళ్లలో మహారాష్ట్ర గురించి గొప్పగా చెప్పుకునే వాల్లమని బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి అన్నా హజారే దాకా గొప్ప చైతన్యాన్ని ఈదేశానికి అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని...

May Day: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

కార్మిక దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ప్ర‌క‌టించారు. ఎంపిక చేసిన ఫ్యాక్ట‌రీల‌ల్లో ప‌నివేళ‌ల‌ను...

Amarnath Yatra: అమరనాథ్ యాత్రకు ఉగ్రదాడి ముప్పు

కరోనా తర్వాత అమర్నాథ్ యాత్ర ఇప్పుడు ఇప్పుడే భక్తుల కోలాహలంతో సందడిగా మారుతోంది. ఈ తరుణంలో నిఘా వర్గాలకు కీలక సమాచారం అందింది. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉన్నది....

Indian Army: పదాతి దళంలోకి మహిళా అధికారులు

దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులను తీసుకున్నది. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (OPA)లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు శనివారం ఆర్టిలరీ రెజిమెంట్‌లో...

Hate speech: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కొరడా

విద్వేషపూరిత ప్రసంగాలు తీవ్రమైన నేరాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదాసీనంగా వ్యవహరించరాదని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ర్టాలకు తేల్చి చెప్పింది. సమాజంలో వాతావరణాన్ని కలుషితం చేసే ద్వేషపూరిత ప్రసంగాలపై...

Thunderstorms: పిడుగుపాటుకు బెంగాల్లో 14 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లో కొద్ది రోజులుగా ఎండలు ప్రచండ రూపం దాల్చాయి. దీంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. వడ దెబ్బకు సుమారు పది మంది మ్రుత్యువాత పడ్డారు. తాజాగా బెంగాల్లో పిడుగులు...

Manipur: మ‌ణిపూర్‌లో గిరిజనుల నిరసనలు

మ‌ణిపూర్‌లో బిజెపి ప్రభుత్వానికి గిరిజనుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సర్వే కుకి గిరిజనుల అసంతృప్తికి కారణం అయింది. తాజాగా అల్లర్లు పెరిగిపోవటంతో చూర్ చంద్ర‌పూర్...

Malda: మాల్డా పాఠశాలలో తుపాకీతో దుండగుడు

పశ్చిమబెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించిన దుండగుడు విద్యార్థులను బందీలుగా చేసుకునేందుకు ప్రయత్నించాడు. మాల్డా జిల్లాలోని ముచియా ఆంచల్‌ చంద్రమోహన్‌ హైస్కూల్‌లోని ఓ తరగతి...

Most Read