Saturday, September 21, 2024
Homeజాతీయం

రాష్ట్రపతితో ప్రధాని భేటి

Narendra Modi Meet president Ram nath kovind : ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ లింక్ బట్టబయలైంది. పంజాబ్ లో నిన్న జరిగిన ఘటనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఓపెన్ వార్నింగ్...

వైష్ణోదేవి దర్శనానికి భక్తులకు అనుమతి

జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఎడతెరిపి లేని స్నోఫాల్ తో జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది. పొగమంచు కమ్ముకోవటంతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాలు రద్దవుతున్నాయి. చాల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాష్ట్రంలోని దిగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా...

ప్రధాని మోడీకి నిరసన సెగ

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన ఈ రోజు అర్థాంతరంగా వాయిదా పడింది. పంజాబ్లోని ఫిరోజ్ పూర్ లో ఈరోజు మోదీ 42 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి...

వేగంగా వ్యాపిస్తున్న ఓమిక్రాన్

Spreading Omicron : దేశావ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 58 వేల కేసులు వెలుగు చూశాయి. రెండు వేల పైచిలుకు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివిటి...

బూస్టర్‌ డోసుగా భారత్‌ బయోటెక్‌ టీకా

Nasal Vaccine  : భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (నాసల్‌ వ్యాక్సిన్‌) ‘బూస్టర్‌ డోసు’ కింద వినియోగించేందుకు అవసరమైన క్లినికల్‌ పరీక్షల నిర్వహణ అనుమతి అంశాన్ని డీసీజీఐకి...

జనగణన ఇప్పుడే కాదు – కేంద్రం

2020-21లో జరగాల్సిన జనగణన త్వరలో జరిగే అవకాశం లేదని కేంద్రం పేర్కొంది. జూన్ 2022 వరకు జిల్లాలు, ఇతర సివిల్, పోలీసు యూనిట్ల సరిహద్దులను మార్చవద్దని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. దేశంలో అతిపెద్ద...

మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

మేఘాలయ గవర్నర్ సత్యాపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ప్రధానిపైనే గురిపెట్టారు. గతంలో కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ పార్టీని ఇరుకున...

క్రూయిజ్ నౌకలో కరోనా కలకలం

 Cruise Ship : భారత్ లోని భారీ క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన కార్డీలియా నౌకలో కరోనా కలకలం రేగింది. ముంబయి నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు...

ముంబై ఘట్కోపర్ లో అగ్నిప్రమాదం

Fire Accident At Mumbai Ghatkopar : ముంబైలో ఈ రోజు ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్‌లో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు...

మహారాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 454 కేసులు వెలుగు చూశాయి. ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ బారిన...

Most Read