Sunday, September 22, 2024
Homeజాతీయం

శ్రీనగర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ము కాశ్మీర్ రాజధాని శ్రీన‌గ‌ర్ సమీపంలో ఈ రోజు తెల్లవారు జామున ఉగ్ర‌వాదులు..భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో...

గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గోవాలో ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, అసెంబ్లీలో కాంగ్రెస్ నేత మైఖేల్...

పూంచ్ లో బస్సు ప్రమాదం..11 మంది మృతి

జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఈ రోజు (బుధవారం) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. దాదాపు 26 మంది గాయపడ్డారు.   పూంచ్ జిల్లాలోని సావ్జియాన్  నాలా వద్ద...

గుజరాత్‌ కు సెమీకండక్టర్ ప్లాంట్…మహారాష్ట్రలో దుమారం

సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ గుజరాత్ కు తరలిపోవటంపై శివసేన నేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకనాథ్ షిండే అసమర్థత వల్లే ఈ ప్లాంట్ మహారాష్ట్రకు దక్కలేదని ఆవేదన...

గాంధీజీ జ్ఞాపకాలు

ఓమారు గాంధీజీ దంతమొకటి రాలిపోయింది. దానిని మహదేవ దేశాయ్ తీసి పదిలపరిచారు. గాంధీజీ కుమారుడు దేవదాస్ గాంధీకి ఈ విషయం తెలిసింది. "అది నాకు చెందినది" అంటూ దేవదాస్ గాంధీ గొడవపడ్డారు. మహదేవ...

తమిళనాడు మాజీ మంత్రుల ఇళ్ళలో విజిలెన్స్ సోదాలు

అన్నాడీంఎకేకు చెందిన ఇద్ద‌రు మాజీ మంత్రులు సీ విజ‌య‌భాస్క‌ర్‌, ఎ స్పీ వేలుమ‌ణి ఇండ్ల‌పై ఇవాళ విజిలెన్స్‌, అవినీతి నిరోధ‌క శాఖ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఈ ఇద్ద‌రు మంత్రుల‌కు చెందిన 30 ప్ర‌దేశాల్లో...

అయోధ్య రామాలయానికి 1800 కోట్లు

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం రూ.1800 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు అధికారులు అంచ‌నా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్య‌లో ఆల‌య నిర్మాణం జ‌రుగుతున్న విష‌యం...

బి.ఎస్.ఎఫ్ సిబ్బందికి స్మార్ట్ కార్డులు

బి.ఎస్.ఎఫ్ సిబ్బందికి ఇక నుంచి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. రెండు రోజుల రాజస్థాన్ పర్యటన నిమిత్తం అమిత్ షా శుక్రవారం సాయంత్రం...

నీట్‌ పరీక్షలో సంస్కరణలు తీసుకోస్తాం – రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ నిన్న 20 కిలోమీటర్ల మేర నడిచారు. కన్యాకుమారిలోని అగస్త్యేశ్వరం నుంచి నాగర్‌కోయిల్ వరకు యాత్ర సాగింది....

ఇక రైల్వే స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు లీజు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో బుధ‌వారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. భార‌తీయ రైల్వేల‌కు చెందిన స్థ‌లాల‌ను లీజుకు ఇచ్చే విష‌యంపై కేంద్ర కేబినెట్ గ్రీన్...

Most Read