Tuesday, September 17, 2024
Homeస్పోర్ట్స్

Ind Vs Eng: గెలుపు ముంగిట ఇండియా

ఇంగ్లాండ్ తో రాంచి వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్ లో ఇండియా గెలుపు దిశగా సాగుతోంది. రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్ లు అద్భుతంగా రాణించి రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టును...

Ind Vs Eng: తడబడ్డ ఇండియా 219/7

రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇండియా తడబడింది. యశస్వి జైస్వాల్-73; శుభ్ మన్ గిల్- 38; ధృవ్ జురెల్-30 (నాటౌట్) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో...

Ind Vs Eng: ఆదుకున్న రూట్ – ఇంగ్లాండ్ 302/7

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రాంచిలో నేడు మొదలైన నాలుగో టెస్టులో  ఆతిథ్య జట్టు మొదట్లో తడబడ్డా ఆ తర్వాత నిలదొక్కుకుంది. జో రూట్ సెంచరీ (106)తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. రూట్ కు టెస్టుల్లో...

Ind Vs Eng: రాజ్ కోట్ టెస్టులో ఇండియా ఘనవిజయం

రాజ్ కోట్ టెస్టు లో ఇంగ్లాండ్ పై ఇండియా 434 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత స్పిన్ బౌలింగ్ కు బెన్ స్టోక్స్ సేన దాసోహం అయ్యింది. జడేజా మరోసారి ఐదు...

జైస్వాల్ మరో డబుల్ సెంచరీ, ఇండియా 430/4 డిక్లేర్డ్

క్రికెట్ లో యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఒక సిరీస్ లో రెండో డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ లో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన...

Badminton: ఆసియా మహిళ టీమ్ ఛాంపియన్ షిప్ విజేత ఇండియా

మలేషియాలో జరుగుతోన్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. థాయ్ లాండ్ తో నేడు జరిగిన ఫైనల్లో 3-2తో విజయం సాధించి గోల్డ్ మెడల్...

Ind Vs Eng : జైస్వాల్ సెంచరీ: భారీ ఆధిక్యం దిశగా ఇండియా

రాజ్ కోట్ టెస్ట్ లో ఇండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 319 పరుగులకే ఆలౌట్ చేసి 126 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో నేడు...

Ind Vs Eng: బెన్ డక్కెట్ సెంచరీ: ఇంగ్లాండ్ 207/2

రాజ్ కోట్ లో ఇండియా తో జరుగుతోన్న మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ కూడా ధీటుగా జవాబిస్తోంది. ఓపెనర్ బెన్ డక్కెట్ సెంచరీతో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు...

500 వికెట్ల క్లబ్ లో రవిచంద్రన్ అశ్విన్

భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇంగ్లాండ్ లో స్వదేశంలో జరుతుతోన్న టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం రాజ్ కోట్ లో...

IND Vs. Eng: రోహిత్, జడేజా సెంచరీలు – ఇండియా 326/5

ఇంగ్లాండ్ తో నేడు మొదలైన మూడో టెస్ట్ తొలిరోజు ఇండియా పైచేయి సాధించింది.  కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు సెంచరీలతో కదంతొక్కారు.  ఈ మ్యాచ్ తోనే టెస్టుల్లో ఆరంగ్రేటం...

Most Read