రాష్ట్రంలో విత్తనాల కొరత రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. విత్తన వ్యాపారుల లాభాపేక్ష... ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. వారం రోజులుగా విత్తనాల కోసం పడిగాపులు...
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సందర్భంలో…బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్1, జూన్2, జూన్3 తేదీల్లో మూడు...
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియటంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి సారించింది. జూన్ 4న లెక్కింపు పూర్తి కాగానే స్థానికి సమరం తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ...
తెలంగాణ అవతరించిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు... కాంగ్రెస్ సర్కారు కు ప్రభుత్వపరంగా తొలి పండుగ.
దీంతో ధూమ్ ధామ్ గా వేడుకలు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. ఈసి నిబంధనలకు అనుగుణంగా అత్యవసరమైన అంశాలు, తక్షణం తీసుకోవలిసిన విధాన పరమైన నిర్ణయాలపైనే మంత్రి వర్గం దృష్టి సారించింది. ధాన్యం...
ఎన్నికల పోలింగ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వస్తాయని భావించినా ఎన్నికలు ముగిశాక అంచనాలు మారుతున్నాయి. బిజెపికి బారీ ఎత్తున క్రాస్ వోటింగ్ జరిగిందని క్షేత్ర స్థాయి నుంచి వార్తలు వస్తున్నాయి....
తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అయితే కొన్ని షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజదాని లాంటి అంశాలపై చర్చించకూడదని నిర్దేశించింది....
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
రాష్ట్రంలో...
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం. ఒకప్పుడు అక్కడ ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలు పట్టించుకునే వారు కాదు. ఎవరు బరిలో ఉన్నా గెలుపు పతంగి గుర్తుదే అన్నట్టుగా ప్రజలు ఒక్క చిత్తం చేసుకున్నారు. అలాంటి...
వేసవి కాలం, సూర్య తాపంతో పోలిస్తే నాగర్ కర్నూల్ ఎంపి ఎన్నికలు నల్లమల అడవుల్లో సెగ పుట్టిస్తున్నాయి. ప్రధాన పార్టీలు, నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున మాజీ ఎంపి...