Thursday, September 26, 2024
Homeతెలంగాణ

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట, తదితర లోతట్టు ప్రాంతాల్లో ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. మోకాలు లోతు నీళ్లలో దిగి ప్రజల...

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్‌ ఆయ‌న స‌తీమ‌ణి శోభ ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య...

ఈడీ నోటీసులు అందుకున్న నేతలు ఢిల్లీ పయనం

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అనుబంధ సంస్థలకు విరాళాలు ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసలు...

కెసిఆర్ నాయకత్వం దేశానికి అవసరం – విజయ్ దర్ద

మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, ‘లోక్ మత్ ’ మీడియా సంస్థల చైర్మన్., విజయ్ దర్డా’., గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. దేశానికే ఆదర్శంగా...

ఎంబీబీఎస్ బీ -కేట‌గిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే

స్వరాష్ట్రంలో ఉంటూ డాక్ట‌ర్ చ‌దవాల‌నుకునే వారికి తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్- బి కేట‌గిరీ సీట్ల‌లో కేటాయించే 35శాతం సీట్ల‌లో 85శాతం...

ఢిల్లీలో బతుకమ్మ సంబురాలు

ఎక్కడైతే ఆంక్షలు పెట్టి బతుకమ్మ ఆడనివ్వలేదో అక్కడే ఇవాళ సాంస్కృతిక శాఖ మంత్రిగా బతుకమ్మ పండుగకు హాజరయ్యే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ...

పోషకాహారం.. ప్రపంచానికి సవాల్ : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

నాణ్య‌మైన పోష‌కాహారం ప్ర‌పంచం ముందున్న స‌వాల్ అని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక అని...

దసరాకు కెసిఆర్ జాతీయ పార్టీ

కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో చెప్పినట్లే విజయదశమి రోజున కొత్త జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారని...

సింగరేణి ఉద్యోగులకు దసరా కానుక

సింగరేణి కాలరీస్ సంస్థ 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు...

అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు – మంత్రి శ్రీనివాస్ గౌడ్

డబుల్ బెడ్రూం ఇండ్ల అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల...

Most Read