Tuesday, March 10, 2026
Homeతెలంగాణ

బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ గుడ్ బై – త్వరలో బిఆర్ఎస్ లో చేరిక

విశ్రాంత ఐపీఎస్ అధికారి, స్వేరో వ్యవస్థాపకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి రాజీనామా చేశారు.  తన ఉద్యోగానికి  స్వచ్చంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్ ఆ...

ఎమ్మెల్సీ కవితకు దెబ్బ మీద దెబ్బ

లిక్కర్ కుంభకోణం ఆరోపణల్లో ఈడి అధికారులు దూకుడు పెంచారు. ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. సాయంత్రం ఆమెను ఢిల్లీకి తరలించారు. ఎమ్మెల్సీ నివాసంలో ఈడి, ఐటి సోదాలు జరిగాయి....

ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈ మధ్యాహ్నం కవిత ఇంటికి చేరుకున్న ఐటి, ఈడీ బృందం తొలుత సోదాలు చేపడుతున్నట్లు...

నాగర్ కర్నూల్, హైదరాబాద్ బీఎస్పికి.. కారుతో ఏనుగు షికారు

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తులు, కొత్త స్నేహాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, బీఎస్పి మధ్య పొత్తుపై చర్చలు కొలిక్కివచ్చాయి. హైదరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపి స్థానాలు బీఎస్పికి ఇచ్చే విధంగా మిగతా 15 స్థానాల్లో...

బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థులపై శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు

బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థుల ఎంపికపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్, చేవెళ్ళ - కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ - కడియం కావ్య పేర్లను ఆయా స్థానాలకు అభ్యర్థులుగా...

వలస నేతలతో కమలం వికసించేనా..?

తెలంగాణలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం విడుదల చేశారు. తెలంగాణలో  అధిక స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్న బిజెపి స్వయంకృతపరాధంతో తిరోగమనంలో వెళుతున్నట్టుగా ఉంది. నాయకత్వం ఎత్తుగడలతో కమలం శ్రేణులకు...

గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ – కెసిఆర్

లోక్ సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి ఎన్నికల శంఖారావం పూరించింది. కరీంనగర్ లో మంగళవారం నిర్వహించిన కదన భేరి బహిరంగసభలో పార్టీ అధినేత కెసిఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన...

కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు

తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా వరాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గ...

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లీస్ చేతిలో కీలుబొమ్మలు – అమిత్ షా

కాంగ్రెస్, మజ్లీస్, బీఆర్ఎస్ మూడు కుటుంబ పార్టీలే అని కేంద్రమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ఈ మూడు పార్టీల జెండాలు వారైనా అజండా ఒక్కటే అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లీస్...

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ… కాంగ్రెస్ కు సవాల్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వెలికితీయటం కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ప్రాజెక్టులో నిజాలు నిగ్గు తేలాలి అంటే సిబిఐతో విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...

Most Read