Friday, June 19, 2026
Homeతెలంగాణ

మాస్టర్ ప్లాన్ రద్దు…రైతన్న విజయం – బండి సంజయ్

కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇది రైతు పోరాట విజయం. ఈ విషయంలో ఆయా జిల్లాల...

హైదరాబాద్ లో అమెజాన్ భారీ పెట్టుబడులు

అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ, అదనపు పెట్టుబడి ప్రకటనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు స్వాగతించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏషియా పసిఫిక్ రీజియన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ లో 2030...

అప్పుడు గవర్నర్ స్పందించాల్సింది – రేవంత్ రెడ్డి

గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రపతికి, రాష్ట్రానికి వారధి గవర్నర్ అన్నారు. గవర్నర్ కి హైదరాబాద్ లో శాంతి భద్రతల బాధ్యత 2024...

27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు,బదిలీలు

ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీలకు సంభందించి శుక్రవారం సాయంత్రం బషీర్ బాగ్ లోని మంత్రి చాంబర్ లో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన మరియు...

గోడౌన్లను నగర శివార్లకు తరలించాలి – కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ పరిధిలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, జనావాసాల మధ్యలో ఉన్న గోడౌన్లు, వేర్ హౌజ్ల వివరాలు తీసి, అనధికారికంగా ఉన్న వాటిని సిటీ బయటకు తరలించాల్సిన అవసరం ఉందని కేంద్ర సాంస్కృతిక,...

ఐఏఎస్‌,ఐపీఎస్​ల క్యాడర్ అంశం…27కు వాయిదా

ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు విచారణను హైకోర్ట్ ఈ నెల 27 కు వాయిదా వేసింది .  12 మంది బ్యూరోక్రాట్ ల క్యాడర్ పై వేసిన పిటిషన్ ను  హైకోర్టు...

మన్ననూరు జంగిల్ రిసార్ట్స్ ప్రారంభం

అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఎకో టూరిజం కార్యక్రమాలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. మన్ననూరు జంగిల్ రిసార్ట్స్ ప్రారంభంతో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....

జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ సవరిస్తాం – మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‍ విషయంలో కొద్ది రోజులుగా జగిత్యాల పట్టణ శివారులోని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌తో కలిసి పత్రిక...

తుది దశకు చేరుకున్న అమరవీరుల స్మారక చిహ్నం

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుది దశ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...

తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు

తాండూరు నేలల స్వభావం, నేలలలోని పోషకాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సాంప్రదాయ మరియు ఆధునిక యాజమాన్య పద్దతుల మూలంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్...

Most Read