Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

మోడీ పాలన… కార్పొరేట్లకు వరం – సామాన్యులపై భారం – కేటిఆర్

ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదని,కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ల ప్రభుత్వంగా మారిందని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు, పన్నులతో దేశ ప్రజానీకానికి...

యువశక్తితో అగ్రగామి దిశగా భారత్ – చంద్రబాబు

భారత్ కు ఉన్న యువశక్తి 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా చేస్తుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజన్ తో సాగించే పరిపాలన, తీసుకునే నిర్ణయాలు ఉత్తమ...

చురుగ్గా ధాన్యం కొనుగోల్లు – మంత్రి గంగుల

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి సేకరణ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ధాన్యం...

పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడి నోటీసులు

బెంగళూరు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19 న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. త‌న‌కు నోటీసులు జారీ అయిన...

ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రధానితో దాదాపు 20 నిమిషాల పాటు వివిధ అంశాలపై...

డిగ్రీ అర్హతతో 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకాలు చేపడుతోంది. ఈ ఉద్యోగాల నియామక బాధ్యత జిల్లా...

ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ జడ్జికి కాన్పు

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానాలు పటిష్టమై.. మంచి చికిత్స అందిస్తూ పేదల పెన్నిధిగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల...

కేసీఆర్ తోనే కుల వృత్తుల బలోపేతం – ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, కుల సంఘాలు బలపడ్డాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి...

బి.ఆర్.ఎస్ అధినేత కేసిఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

పార్టీ ఆవిర్భావం అనంతరం.. రెండో రోజు కూడా, ఢిల్లీ లో బి ఆర్ ఎస్ అధినేత సీఎం కేసిఆర్ కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. సందర్శకులు ప్రజా ప్రతినిధులతో గురువారం రోజంతా సీఎం...

మార్గదర్శిలో రెండో రోజు సోదాలు

మార్గదర్శి హైదరాబాద్ కార్యాలయంలో రెండవరోజు కొనసాగుతున్న సోదాలు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవిన్యూ ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సొంత మీడియాతో అధికారులకు ఆటంకం కలిగిస్తున్న మార్గదర్శి యాజమాన్యం...అధికారుల తనిఖీలను వీడియో కెమెరాలతో చిత్రీకరణ చేస్తోంది. పలు...

Most Read