Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

Satyagraha Deeksha : సత్యాగ్రహ దీక్షలతో కేంద్రానికి ఆల్టిమేటం

అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్ తో కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపధ్ వెనక్కు తీసుకోవాలని లేదంటే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని...

రాకేష్ కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు

సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాకేష్ కుటుంబానికి రూ.25 లక్షల రూపాయల చెక్, ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు....

కర్ణాటక రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం

కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన చాలా బాధాకరం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నాటక...

బీజేపీపై తెలంగాణ నుంచే తిరుగుబాటు: కేటీఆర్

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విధానాల‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వ‌స్తుందేమోన‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజులు త‌ప్ప‌కుండా వ‌స్తాయ‌న్నారు....

వైద్యం వికటించి గర్భిణీ మృతి

పీర్జాదిగూడలోని కౌండిన్య ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఆ తల్లికి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మూడో కాన్పులోనైనా మగబిడ్డ పుట్టాలని ఆమె కుటుంబం ఆశించింది.ఎవరి సలహా,ఒత్తిడి మేరకో లింగ నిర్ధారణకు వెళ్లగా.. మళ్లీ ఆడ...

కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు

నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలకు పార్టీ చ్రేనులు సిద్దం అయ్యాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు సత్యాగ్రహ దీక్షలు చేయనున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. కేంద్ర...

ఆదివారం జాతీయ లోక్ అదాలత్

సివిల్ వివాదాల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సివిల్ కేసులు,చిన్నచిన్నవివాదాలకు సంబంధించిన కేసులను వెంటనే సెటిల్ చేసేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఈనెల 26న ‘నేషనల్ లోక్...

సేర్ప్ తో ఫ్లిప్ కార్ట్ ఒప్పందం

ఒక మల్టీ నేషనల్ కంపెనీ, స్వయం సహాయక సంఘాలతో ఒప్పందం చేసుకోవడం దేశంలోనే మొదటి ఒప్పందమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఈ...

పెరిగిన యస్.యస్.ఆర్ ధరలు

టి యస్ యస్ పి డి సి ఎల్ పరిధిలో 25%నుండి 30% యస్ యస్ ఆర్ ధరలు పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చొరవతో...

తోటల పెంపకంపై రైతులకు శిక్షణ

 Horticulture : రైతులకు పండుగలా మారిన రాష్ట్ర వ్యవసాయరంగం *తెలంగాణ రాష్ట్ర జీ డీ పీ లో 20శాతం ఉన్న వ్యవసాయరంగాన్ని మరింత ఆధునికరించుటకు తోటలను ప్రోత్సాహిస్తున్న ప్రభుత్వం *కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెంపకంపైన...

Most Read