Saturday, September 21, 2024
Homeతెలంగాణ

Steel Bridge: హైదరాబాదు ప్రజా రవాణాలో మరో మైలురాయి

హైదరాబాదులో ప్రజా రవాణాలో మరో మైలురాయి చేరనున్నది. ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరా పార్క్ వరకు సుమారు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన పొడవైన స్టీల్ బ్రిడ్జి ఈనెల...

Journalist: అభ్యుదయవాది జర్నలిస్ట్ కృష్ణారావు – సిఎం కెసిఆర్

సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు....

BRS: మహారాష్ట్రలో విస్తరిస్తున్న బీఆర్ ఎస్

అబ్ కి బార్ కిసాన్ సర్కార్' నినాదంతో సబ్బండ వర్గాలను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్న బిఆర్ఎస్ పార్టీలోకి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలు అనేకం కలిసివస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలో సగభాగమైన...

Vande Bharat: విశాఖ – సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు రద్దు

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ ఈ రోజు రావల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది....

BRS: మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం – ఎమ్మెల్సీ కవిత

బీఆర్‌ఎస్‌ అంటే మన ఇంటి పార్టీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని వివరించారు. సీఎం కేసీఆర్‌ రైతుబాంధవుడు అని పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌...

Press Club: బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం – మంత్రి నిరంజన్ రెడ్డి

బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పాత్రికేయుడుగా, పరిశోధకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, రచయితగా, న్యాయవాదిగా, సంఘసంస్కర్తగా, శాసనసభ్యుడిగా ఇలా ఎన్నో పాత్రలు తక్కువ సమయంలో పోషించారని...

Medak: సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా

భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసింది. ఈ నేపథ్యంలో...ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన 23 వ తేదీకి...

Double Bed Room: వారం రోజుల్లో తొలివిడత ఇండ్ల పంపీణీ

జిహెచ్ఎంసి నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియపైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు....

TS TET: ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుకు నేటితో ఆఖరు

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్ష కోసం ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తుల...

Golconda: త్వరలోనే పాలమూరు రంగారెడ్డి కాలువల పనులు – కెసిఆర్

గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద ఘన నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కె చంద్ర...

Most Read