Sunday, September 22, 2024
Homeతెలంగాణ

చల్మెడ వైద్యకళాశాలలో కరోనా పంజా

Positive For 49 Medical Students : కరోన పంజా విసిరింది. కరీంనగర్ జిల్లా లోని చెలమడ వైద్య కళాశాలలో 49 మంది వైద్య విద్యార్థులకు కరోన సోకింది. విద్యార్థులకు లక్షణాలు ఉండడంతో యాజమాన్యం...

జోన్ల వారీ కేటాయింపులు : టిఎన్జీవోల వినతి

TNGOs- Zones: ఉద్యోగుల విభజన త్వరగా చేయాలని, ఏ జిల్లా ఉద్యోగిని అదే జిల్లాలో సర్దుబాటు చేయాలని తెలంగాణా ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రోస్టర్ విధానాన్ని అమలుచేయాని కోరారు....

కేంద్రం తీరు కర్కశంగా ఉంది: నిరంజన్ రెడ్డి

Paddy Procurement row: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటనను అయన తీవ్రంగా తప్పుబట్టారు....

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిధుల విడుదల

Warangal Super Specialty Hospital : వరంగల్ హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 11 వందల కోట్ల రూపాయల పరిపాలనా...

మోడీది దుర్మార్గపు పాలన

యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వపోగా... బీజేపీ ఎంపీలు వరి వేయండని తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొడుతూ అయోమయానికి గురిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం...

భారతంలోనూ మధ్యవర్తిత్వం: జస్టిస్ రమణ

Mediation Helps: వివాదాలు లేని ప్రపంచాన్ని మన ఊహించలేమని, కానీ ఆ వివాదాల్ని తేలికగా పరిష్కరించుకునే వ్యవస్థ ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. డబ్బు, సమయం వృధా...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా కలకలం

Corona Commotion At Shamshabad Airport : హైదరాబాద్ శంషాబాద్ విమానాయశ్రయంలో దిగిన విదేశీ ప్రయాణికులకు తాజాగా 11మందికి కొరోనా పోసిటివ్ వచ్చింది. ఈ రోజు ఒక్క రోజే 7 గురికి పోజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో...

ఒమిక్రాన్ ఎదుర్కునేందుకు తెలంగాణ సిద్దం

Telangana Ready To Face Omicron : ఓమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మాస్క్ ధరించటం, జన సమూహాల్లో ఎక్కువగా కలవకపోవటం మంచిదని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్...

దక్షిణాది రాష్ట్రాల బి.సి.కమిషన్ కు యత్నాలు

తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బి.సి.కమిషన్ పనితీరును కర్ణాటక బి.సి.కమిషన్ చైర్మన్ జయప్రకాష్ ప్రశంసించారు. నియామకమైన మూడు నెలల్లోనే తెలంగాణ బి.సి.కమిషన్ అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు...

ప్రత్యామ్నాయ పంటలే మేలు – KCR

తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు...

Most Read