Monday, September 23, 2024
Homeతెలంగాణ

గ్రూప్-1 ఉద్యోగాల‌న్నీలోక‌ల్ రిజ‌ర్వేష‌న్ల ప‌రిధిలోకే

రాష్ట్రంలో ఇక నుంచి భ‌ర్తీ చేసే ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవోతో పాటు గ్రూప్-1 ఉద్యోగాల‌న్నీ లోకల్ రిజ‌ర్వేష‌న్ల ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఉద్యోగ నియామ‌కాల భ‌ర్తీపై...

తెలంగాణలో ఉద్యోగాల జాతర

నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తీపి క‌బురు అందించారు. ఈ మేరకు శాసనసభలో సిఎం కెసిఆర్ ఈ రోజు ప్రకటించారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతో ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం.. ఒక్కొక్క‌టిగా...

ఉపాధ్యాయులకు పదోన్నతులు : సీఎం కేసీఆర్‌

Teachers Promotions : ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ఈ రోజు వనపర్తిలో ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ...

ప్రగతిపథంలో తెలంగాణ : సీఎం కేసీఆర్‌

అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ను ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు....

దళితబంధు దేశంలోనే గొప్ప పథకం – మంత్రి కొప్పుల

దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని, నిన్న కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్....

హైదరాబాద్లో తొలి మహిళా ఎస్.హెచ్.వో

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ...

మహిళా లోకానికి సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోశిస్తున్నారని సిఎం అన్నారు. కుటుంబ అభివృద్ధిలో...

సింగరేణి దుర్ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

సింగరేణి రామగుండం లో చోటు చేసుకున్న బొగ్గుగని పైకప్పు కూలిన ప్రమాద దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు కార్మికులు...

హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్

Microsoft Data Center At Hyderabad : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. తాజాగా సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్...

సమావేశాల తీరు బాధాకరం – శ్రీధర్ బాబు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుపుతున్న తీరు బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో కనీసం కో ఆర్డినేషన్ లేకుండా సభ నడుస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్...

Most Read