Friday, September 20, 2024
Homeతెలంగాణ

పోస్టుల భర్తీ కోసం జాబ్ కేలెండర్

అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్ ’ ను తయారు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీకై.. ‘వార్షిక...

టేస్కాబ్ చైర్మన్ కు మంత్రుల శుభాకాంక్షలు

వ్యవసాయ రంగానికి రుణాలు వేగంగా మంజూరు చేస్తూ రైతన్నలకు వెన్నుదన్నుగా ఉన్నందుకు రాష్ట్ర మరియు జిల్లా కేటగిరిల్లో నాబార్డ్ అందించిన జాతీయ అవార్డును దక్కించుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ చైర్మన్...

కోర్టుల్లో అన్‌లాక్‌ – హైకోర్టు ఉత్తర్వులు

తెలంగాణలోని కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు....

ముఖ్యమంత్రికి కృతజ్జతలు

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని రూపొందించడతో పాటు, రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఉద్యోగ సంగాల నేతలు అభినందించారు.  వెంటనే 50...

కేబినెట్‌ భేటీ ప్రారంభం

ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ అయింది. జోనల్ విధానంలో మార్పులు, చేర్పులకు ఆమోదం లభించిన...

ఇక రోడ్లపై ఎలక్ట్రికల్ ఆటో

పియాజియో (Piaggio) వేహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (PVPL) తయారు చేసిన ఎలక్ట్రికల్ త్రీ వీలర్ ప్యాసింజర్ ఆటో వాహనాలను లాంఛనంగా ప్రారంభించిన రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . ఖైరతాబాద్...

మంత్రి కేటీఆర్ తో  సింగపూర్ హైకమిషనర్

తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు....

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరుగుతోంది.  కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,  పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున...

కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా

హుజురాబాద్ లో గ‌తఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. త‌న‌కు టీఆర్ఎస్ టికెట్ వ‌చ్చింద‌ని, కొంత‌మంది నేత‌ల‌కు ఫోన్ లో కౌశిక్ రెడ్డి సాగించిన...

దొంగల ముఠా నేత కెసిఆర్ – మధుయాష్కీ

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కందుకూరు క్రాస్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ...

Most Read