Thursday, September 19, 2024
Homeతెలంగాణ

మినీ మున్సిపోల్స్ లో కారుకే ఆధిక్యం

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, ఐదు మునిసిపాలిటీల ఎన్నికల ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. వరంగల్ కార్పోరేషన్లో మొత్తం 66 స్థానాలుండగా టిఆర్ఎస్-51, బిజెపి-10, కాంగ్రెస్-2; ఇతరులు 3...

లింగోజీగూడలో కాంగ్రెస్ గెలుపు

జిహెచ్ఎంసిలోని లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించారు, అయితే ప్రమాణ స్వీకారం కూడా...

నాపై ద్వేషంతోనే ఇదంతా! – ఈటెల

జమున హ్యచరీస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పథకం ప్రకారమే, ద్వేషంతోనే ఇదంతా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట్ భూముల విషయంలో...

ఈటెల బర్తరఫ్!

తెలంగాణా మంత్రివర్గం నుంచి మంత్రి ఈటెల రాజేందర్ ఉద్వాసనకు గురయ్యారు. ముఖ్యమంత్రి కెసియార్ సూచనతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల...

నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ విజయం

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.  సాగర్ ఉపఎన్నికల్లో మొత్తం 1,89,782  ఓట్లు పోలవ్వగా టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ 87,254 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కె. జానారెడ్డి...

ఈటెలకు వైద్యం కట్!

రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్  వ్యవహారంలో తలెత్తిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. నేడు కీలక పరిణామం జరిగింది. ఈటెల నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖను సిఎం కెసిఆర్ కు బదలాయిస్తూ గవర్నర్...

ఈటెల ఔట్?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ వస్తున్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు దారి తీస్తున్నాయి. హఠాత్తుగా నేటి సాయంత్రం నుంచి వివిధ న్యూస్ ఛానళ్లలో...

వైఎసార్సీపి నేత రెహ్మాన్ మృతి

మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత హెచ్ ఏ రెహ్మాన్ గుండెపోటుతో మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం విరామం తీసుకుంటున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి...

నైట్ కర్ఫ్యూ పొడిగింపు

రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో వున్న నైట్ కర్ఫ్యూను మే 8వ తేదీ వరకూ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల...

మాజీ ZPTC బొబ్బిలి పులి క్యాస లక్ష్మీనారాయణ కరోనాతో మృతి

కరీంనగర్ జిల్లా పెగడపెల్లి మండల మొట్ట మొదటి ఎంపీపీ గా,జడ్పీటీసీ గా , భత్కపెల్లి సర్పంచ్ గా పదవులు చేసిన క్యాస లక్షినారాయణ(68) కరోనా మహమ్మారి వల్ల చనిపోవడం చాలా బాధాకరం. జగిత్యాల...

Most Read