Sunday, September 22, 2024
Homeతెలంగాణ

Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.50 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు చేరుకొని.. సాయంత్రం 4...

Medico Preethi: మెడికో ప్రీతిది ఆత్మహత్యే

కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టంచేశారు. ఇంజెక్షన్‌ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు డెత్‌ రిపోర్టులో తేలినట్టు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని...

Rabi Crop: చురుగ్గా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ – మంత్రి గంగుల

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించడానికి పౌరసరఫరాల శాఖ సర్వం సిద్దం చేసింది. ఇదే అంశంపై నేడు...

NIMS: నిమ్స్‌ ఆసుపత్రికి మహర్దశ

పేద ప్రజల దవాఖాన నిమ్స్‌కు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా త్వరలోనే నిమ్స్‌ విస్తరణ పనులు...

Gouravelly Project: గౌరవెల్లిపై మాట తప్పిన కెసిఆర్ – సిపిఐ విమర్శ

భారత రాజ్యాంగాన్ని దేశంలోని పాలకులు అమలు చేయడం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల టైంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను...

Indervelly: కెసిఆర్ ఆదివాసీలను మోసం చేశాడు – షర్మిల విమర్శ

కేసీఅర్ పోడు పట్టాలు ఇస్తా అని ఆదివాసీలను మోసం చేశాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పట్టాలు అడిగినందుకు జైల్లో పెట్టారన్నారు. గత 9 ఏళ్లుగా వేలాది గా కేసులు పెట్టారని, గిరిజనులను...

Summer Camp: 44 క్రీడలు.. ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ క్యాంపులు

సమ్మర్ వచ్చేసిందంటే చాలు..విద్యార్థులు, చిన్నారులు ఏదో ఒక ఆటను నేర్చుకోవాలని అనుకుంటారు. అందుకే ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపుల్లో చేరుతుంటారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయబోతుంది....

Bhagya nagaram: సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్

పేరుకు తగినట్టుగానే భాగ్య నగరంలో సంపన్నులు పెరిగిపోతున్నారు. ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ఎనిమిది కోట్ల రూపాయల పైమాటే. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగరంలో ఏకంగా పదకొండు వేల మంది మిలియనీర్లు...

Singareni: కార్మికుల కష్టాలు… కెసిఆర్ భోగాలు – కిషన్ రెడ్డి

సింగరేణి కార్మికుల కష్టాలు, సంస్థ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి పరిస్ధితి మారాలంటే కేసీఆర్...

BRS Maharastra: బిఆర్ఎస్ పార్టీలోకి ఎన్.సి.పి నేతలు

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర రోజు రోజుకూ ఉదృతమౌతున్నది. బుధవారం అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో ఔరంగాబాద్ ప్రాంతం నుంచి ప్రముఖ కీలక నేతలు పలువురు పార్టీలో చేరారు. వారికి...

Most Read