Monday, September 23, 2024
Homeతెలంగాణ

జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ బోగ శ్రావణి రాజీనామా

జగిత్యాల మున్సిపాల్ ఛైర్మన్ బోగ శ్రావణి ప్రవీణ్ అనూహ్యంగా ఈరోజు మధ్యాహ్నం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్నటి వరకు ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు అవిశ్వాసం పెడతామని బెదిరించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు 23...

రైతాంగంపై పన్నులకు మోడీ కుట్ర – పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఏనాడు ఎవ్వరూ ఆలోచించని విధంగా రైతాంగంపై మోడీ ప్రభుత్వం పన్ను వేయాలనుకోవడం దుర్మార్గమని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ ఆలోచనను మోడీ తక్షణమే...

అగ్నిప్రమాదాల నివారణకు సేఫ్టీ ఆడిట్

సికిందరాబాద్ లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జీహెచ్ ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బిఆర్ కె ఆర్ భవన్...

హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

హైదరాబాదీలకు భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్లలో ఈ నెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని...

తెలంగాణలో పోటీకి సిద్ధం – పవన్ కళ్యాణ్

తెలంగాణ అసెంబ్లీలో జనసేన పార్టీ సభ్యులు ఉండాలి.. అందుకోసం పోరాటం చేద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అవకాశాన్ని బట్టి ఏడు నుంచి 14 అసెంబ్లీ స్థానాలు, పరిమిత...

మహిళా జర్నలిస్టులే స్పూర్తి – ఎమ్మెల్సీ కవిత

మీడియా స్పియర్ పేరుతో హైదరాబాద్ లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి మాస్ కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది...

కొండగట్టులో వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ రోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్...స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా...

సచివాలయ ప్రారంభోత్సవానికి అతిరథ మహారథులు

నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం...

పర్యాటక కేంద్రంగా రంగనాయక సాగర్‌ : హరీశ్‌రావు

రంగనాయక్‌ సాగర్‌ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరించనున్నారు. మొదటి విడుతలో రూ.66కోట్ల వ్యయంతో...

భారత్ లో అమెజాన్ ఎయిర్ సర్వీసులు

భారతీయ అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు శుభవార్త.. దేశంలో అమెజాన్ ఇండియా ప్లాట్ ఫారమ్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేస్తే అత్యంత వేగంగా డెలివరీ కానుంది. ఇందుకోసం అమెజాన్ భారత మార్కెట్లో కొత్త డెలివరీ...

Most Read