Friday, September 20, 2024
Homeతెలంగాణ

హరిబూషన్ వారసుడిగా బడే చొక్కారావు

కరోనాతో కన్నుమూసిన మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్‌ వారసుడిగా బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారని పోలీసు వర్గాలంటున్నాయి....

ఆంధ్రా జలదోపిడిని అడ్డుకుని తీరుతాం

తెలంగాణ ప్రయోజనాల విషయంలో నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ నేతలు సైంధవపాత్ర పోషిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. హక్కు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తామని...

ప‌ట్ట‌ణాల్లోనూ నిర్మాణ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ప్లాంట్లు

హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో నిర్మాణ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ప్లాంట్ అందుబాటులోకి వ‌చ్చింది. నాగోల్‌లోని ఫ‌తుల్లాగూడ‌లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వెట్...

28 రోజులకే కోవిషీల్డ్ రెండో డోసు వేయాలి 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జూన్ 7న జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మార్గదర్శకాల ప్రకారం విదేశీ ప్రయాణం చేసేవారికి మొదటి, రెండవ టీకాల మధ్య విరామ సమయాన్ని 84...

మల్లన్నసాగర్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని ఒంటరి మహిళలు, పురుషులకు పూర్తి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని అప్పటి వరకు వారి ఇండ్లను కూల్చకూడదని హైకోర్ట్ ప్రత్యెక హరిత డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ...

అజ్ఞాతం వీడితే మావోలకు వైద్యం

నక్సలైట్లు వారి సిద్ధాంతాల ద్వారా హింసతో సాధించేది ఏమీ లేదని, అడవిని వీడి, జనజీవనంలోకి రావాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పిలుపు ఇచ్చారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు అడవిని వీడి...

కరీంనగర్‌ జిల్లాకు వైఎస్‌ షర్మిల

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వైఎస్‌ షర్మిల ఈ రోజు పర్యటించనున్నారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శిస్తారు. చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు.

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఈవీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ - triton ఈవీ, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో...

ఏపి ప్రాజెక్టులు ముమ్మాటికి అక్రమమే

గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కొనసాగిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డి పాడు ,రాయలసీమ లిఫ్ట్ పథకాలతో రోజూ 7 .7 టీఎంసీ ల...

భూఅక్రమాలపై కాంగ్రెస్ ఫైర్

ప్రభుత్వ ఆస్తులను ఎలాంటి ప్రకటనలు లేకుండా దొంగచాటుగా అమ్మివేయడం హేయమైన చర్యని మాజీ మంత్రి,  ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం  పూడూర్ లోని...

Most Read