Friday, September 20, 2024
Homeతెలంగాణ

ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద అంబులెన్సుల అనుమతికి మార్గదర్శకాలు రూపొందిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ పై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. అంబులెన్సులకు అనుమతి నిరాకరించడం రాజ్యాంగ,...

బెడ్ ఖరారైతే అడ్డుకోవడంలేదు: డిహెచ్

హైదరాబాద్ ఆస్పత్రుల్లో బెడ్ ఖరారు అయిన పేషంట్లను ఎక్కడా అడ్డుకోవడంలేదని ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం  చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పేషెంట్ల విషయంలో ఒక స్పష్టమైన విధానం అమలు చేస్తున్నామని...

హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులు అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అంబులెన్సులు అడ్డుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినా సరిహద్దుల్లో ఇంకా అడ్డుకుంటున్నారని, ఈ విషయంలో పోలీసులు కోర్టు...

కేసీయార్ క్షమాపణ చెప్పాలి : ఉత్తమ్ డిమాండ్

ప్రజలకు కరోనా చికిత్స సరిగా అందించలేకపోతున్నందుకు సీఎం కేసీయార్ క్షమాపణ చెప్పాలని పిసిసి అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. తనకు...

కరోనా విరాళాల దోపిడీ : రేవంత్ రెడ్డి ఆరోపణ

కరోనా సహాయ చర్యల కోసం వివిధ వర్గాలు ఇచ్చిన విరాళాల్లో దోపిడీ జరిగిందని కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యుడు ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. . వైద్య పరికరాలు, కరోనా కిట్ల కొనుగోలులో...

ఆక్సిజన్ సరఫరాయే పెద్ద సవాల్ : కేటిఆర్

దేశంలో ఆక్సిజన్ దొరకడం సవాల్ గా మారిందని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటియార్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ సరఫరా మొత్తం కేంద్రం తన చేతుల్లోకి తీసుకుందన్నారు. ట్విట్టర్ లో ‘ఆస్క్...

అంబులెన్సులు ఆపొద్దు : హైకోర్టు

ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేతపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది తెలంగాణా హైకోర్టు. హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్ కన్ఫర్మేషన్ లేకపోయినా అంబులెన్సులు అపోద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కే ఏ పాల్ వేసిన పిటిషన్...

కోవిడ్ అదుపులోనే ఉంది : కేటిఆర్

కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర పురపాలక మంత్రి, కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కేటిఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోవిడ్ అదుపులోనే ఉందన్నారు....

ఈటల మంత్రాంగం!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వరుస రాజకీయ సమావేశాలతో బిజీగా వున్నారు. నేడు రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తో ఈటల సమావేశమయ్యారు. గంటన్నరకు పైగా ఆయనతో చర్చలు జరిపారు. భవిష్యత్తు రాజకీయాలపై...

కలిసి పనిచేస్తే తప్పేంటి : భట్టి

ఈటల రాజేందర్ తో భేటిపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. రాజేందర్ స్వయంగా వచ్చి కలిశారని, కలవాలని తాను అడగలేదని స్పష్టం చేశారు. రాజేందర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే విషయం తన...

Most Read