Saturday, September 12, 2026
Homeతెలంగాణ

వరంగల్ జిల్లాలో మంత్రుల పర్యటన

హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మలక్ పేట, భూపాలపల్లి నియోజకవర్గం చెన్నాపూర్ లలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రులు పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శింఛి ధైర్యం చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ...

పాలమూరుకు హోదా తెండి: హరీష్ సవాల్

National Status: బిజెపి నేతలకు దమ్ముంటే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎరువుల రేట్లు పెంచి...

మన ఉరు- మన బడికి ప్రణాళిక

Telangana Govt School : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరు, భవిష్యత్ కార్యచారనపై...

తెలంగాణలో ఫారెస్ట్ యూనివర్సిటీ

Forest University  : సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (ఎఫ్.సి.ఆర్.ఐ) లో బి.ఎస్సీ. ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్...

ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం

Cabinet Sub Committee On Regulation Of Fees : ప్రైవేట్ స్కూల్లు, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, మరియు., వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై..,...

గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ -ఎర్రబెల్లి

Telangana Is Number One In Rural Development Minister Errabelli : ఉమ్మడి పాలమూరు జిల్లాను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, zp చైర్మన్లు, జెడ్పీటీసీ లు, సర్పంచులు తీసుకోవాలని...

హైకోర్టులో వర్చువల్‌గా కేసుల విచారణ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని, ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశం. భౌతికదూరం,...

అపోలో ఆస్పత్రిలో భట్టి విక్రమార్క

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా వైరస్ సోకడంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అపోలో ఆసుపత్రి వైద్యులు...

తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈనెల 30వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల...

మెరుగైన సేవల కోసం పరిపాలనా సంస్కరణల కమిటీ

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో.. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల...

Most Read