Yaesangi Raitubandhu Within 10 Days :
తెలంగాణ రైతులకు గుడ్న్యూస్..అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. 10 రోజుల్లోనే ‘రైతుబంధు’ ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్...
German Investment Summit:
భారతదేశంలో 28 మినీ ఇండియాలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. దేశంలో ప్రతి 150 కిలోమీటర్లకూ స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, 22 అధికారిక భాషలు...
Jamuna Hatcheries:
బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు చెందిన జమునా హ్యచరీస్ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉందని విచారణ కమిటీ నిర్ధారించింది, మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట భూముల్లో ఆక్రమణలు...
Positive For 49 Medical Students :
కరోన పంజా విసిరింది. కరీంనగర్ జిల్లా లోని చెలమడ వైద్య కళాశాలలో 49 మంది వైద్య విద్యార్థులకు కరోన సోకింది. విద్యార్థులకు లక్షణాలు ఉండడంతో యాజమాన్యం...
TNGOs- Zones:
ఉద్యోగుల విభజన త్వరగా చేయాలని, ఏ జిల్లా ఉద్యోగిని అదే జిల్లాలో సర్దుబాటు చేయాలని తెలంగాణా ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రోస్టర్ విధానాన్ని అమలుచేయాని కోరారు....
Paddy Procurement row:
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటనను అయన తీవ్రంగా తప్పుబట్టారు....
Warangal Super Specialty Hospital :
వరంగల్ హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 11 వందల కోట్ల రూపాయల పరిపాలనా...
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వపోగా... బీజేపీ ఎంపీలు వరి వేయండని తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొడుతూ అయోమయానికి గురిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం...
Mediation Helps:
వివాదాలు లేని ప్రపంచాన్ని మన ఊహించలేమని, కానీ ఆ వివాదాల్ని తేలికగా పరిష్కరించుకునే వ్యవస్థ ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. డబ్బు, సమయం వృధా...
Corona Commotion At Shamshabad Airport :
హైదరాబాద్ శంషాబాద్ విమానాయశ్రయంలో దిగిన విదేశీ ప్రయాణికులకు తాజాగా 11మందికి కొరోనా పోసిటివ్ వచ్చింది. ఈ రోజు ఒక్క రోజే 7 గురికి పోజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో...