Huge Investment Of Telangana :
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డైరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది....
Raitubandhu Vemula Prashanth Reddy :రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు,రైతు బాంధవుడు కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....
High Court On New Year Celebrations :
క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా కరోనా నియంత్రణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇదివరకే రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం బేఖాతరు చేసిందని హైకోర్టులో పెటిషన్...
Ethanol Manufacturing Factory In Jagityala :
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో త్వరలో 700 కోట్లతో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని...
పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సూపర్ హిట్ కావడంతో ఇతర పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో...
టీఆరెఎస్ బీజేపీ లు ముందు నుంచి కలిసే ఉన్నాయని, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో...
Midhani Owaisi Hospital Flyover :
హైదరాబాద్ నగరంలోని ఓవైసీ ఆస్పత్రి వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లై ఓవర్ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల...
Yeasangi Raithubandhu :
రైతుబంధు కింద ఎనిమిది విడతలుగా రూ.50 వేల కోట్లు ఇప్పటి వరకు విడుదలయ్యాయి. ఈ రోజు నుంచి యాసంగి రైతుబంధు నిధుల పంపిణీ జరుగనుంది. ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు...
బీజేపీ నిరుద్యోగ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రుహ నిర్భందం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాలిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు...