Tuesday, March 18, 2025
HomeTrending News

వైద్యానికి బడ్జెట్ లో భారీ నిధులు: హరీష్

Health Priority: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ‌గా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌డ్జెట్‌లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య; ఆర్ధిక శాఖల మంత్రి తన్నీరు...

స్విస్ ఓపెన్: సింధు విన్నర్, ప్రన్నోయ్ రన్నర్

Sindhu-Swiss: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు స్విస్ ఓపెన్ -2022 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్లో థాయ్ లాండ్ కి చెందిన బుసానన్ పై...

బస్సు ప్రమాద బాధితులకు పెద్దిరెడ్డి పరామర్శ

Minister consoled: భాకరాపేట బస్సు ప్రమాద బాధితులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.  శనివారం రాత్రి  ధర్మవరం నుండి తిరుపతి వెళు తున్న ప్రైవేట్ బస్సు అదుపు...

బస్సు ప్రమాద ఘటనపై సిఎం దిగ్భ్రాంతి

CM Shocked: తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు....

గత స్మృతుల్లో కేటియార్

KTR- New York: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్, తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవిత...

సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం

#RashtriyaSanskritMahotsav ‘జాతీయ సాంస్కృతిక మహోత్సవం 2022’ ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరుగుతోన్న ఈ వేడుకలు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి...

ఏప్రిల్11న కేబినెట్ ప్రక్షాళన?

Cabinet Reshuffle: ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. ఏప్రిల్ 11న జగన్ తన మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు.  దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేస్తున్నారు. సిఎం జగన్ ను...

రైల్వే జోన్ ఘనత మాదే: సోము

Our Credit: రాష్ట్ర ప్రజల చిరకాలకోరిక విశాఖ రైల్వే జోన్ భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ పట్ల ప్రధాని...

రాష్ట్రంలో 360 విధించాలి: యనమల

Impose 360: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్ధిక ఎమర్జెన్సీని విధించాలని,  360 నిబంధన అమలు చేయాలని శాసనమండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కేంద్రం...

చైనా ఉత్పాదనలపై యాంటీ డంపింగ్ డ్యూటీ

చైనా నుంచి భారత్ కు దిగుమతి చేసుకునే 35 ఉత్పాదనలపై అయిదేళ్ళపాటు యాంటీ డంపింగ్ డ్యూటీని విధించినట్లు వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి...

Most Read