టీఎస్బీపాస్ దరఖాస్తుదారులు, ఇండ్లు నిర్మించుకొనే వారికి ఎలాంటి సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం మున్సిపల్ శాఖ సామాజిక మాధ్యమాల్లో, ఫోన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పనిదినాల్లో...
ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికా ఖజానా ఖాళీ అవుతుందా? అగ్ర రాజ్యం ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున కొట్టుమిట్టాడుతోందా? అంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అమెరికా ముందు పొంచివున్న ఈ ఆర్థిక...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపట్ల ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు.. జాతీయ,...
కాంగ్రెస్ పార్టీ కంచుకోటను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ భారీ విజయం సాధించింది. సుమారు 24 ఏళ్ల...
కర్ణాటకలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తాజా సమాచారం మేరకు కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది. అధికార బీజేపీకి ఓటర్లు షాకిచ్చారు. తొలిరౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో...
రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర...
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేసేందుకు...
రాజకీయాల్లో హత్యలేమీ ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని, స్వయం కృతాపరాధాల వల్లనే నాయకులు విఫలం అవుతారంటారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం విన్న తరువాత ఇది...
తనకు బలం లేదన్న విషయం పవన్ కళ్యాణ్ కు పార్టీ పెట్టేటప్పుడే తెలుసనీ, కానీ బలం లేదు కాబట్టి పోటీ చేయలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు....
తన పరిపాలనా కాలంలో రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతిస్తున్న దత్తపుత్రుడు ఇప్పుడు రైతు బంధవుల వేషం వేసుకుని తిరుగుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు....