Tuesday, April 29, 2025
HomeTrending News

పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు

దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 98,083 ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్‌‌  నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌‌...

అభద్రతా భావంతో కెసిఆర్ తప్పుడు ప్రచారం – కిషన్ రెడ్డి

కెసిఆర్ తొండి ఆట ఆడుతున్నారని, అభద్రతా భావంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్‌లోని ముఖ్యనేతలే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. IAS,...

విచ్ఛిన్నకారుల పట్ల కలానికి పదునుపెట్టాలి – కవిత

సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కలాన్ని పదును పెట్టి సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు, రచయితలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత...

కొలరాడోలోని గే నైట్‌క్లబ్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి

అమెరికాలోని కొలరాడోలోని గే నైట్‌క్లబ్‌లో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి  చెందగా, మరో 18 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం అర్థరాత్రి 11.57 గంటలకు ఓ సాయుధుడు కాల్పులు...

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఎంతగా ప్రయత్నించినా బంగారం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా షార్జా, దుబాయ్ దేశాల నుండి వచ్చిన...

భావి తరాలకు చుక్కా రామయ్య స్ఫూర్తి – మంత్రి ఎర్రబెల్లి

ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సన్మానించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడురు గ్రామానికి చెందిన రామయ్య 98వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని...

Chiranjeevi: మెగాస్టార్ కు అరుదైన పురస్కారం

Puraskar: మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. గోవాలో జరుగుతోన్న 53వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా సందర్భంగా చిరంజీవిని ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అఫ్ ద ఇయర్ 2022గా...

Karumuri: ధాన్యం సేకరణలో మిల్లర్ల జోక్యం తగదు: కారుమూరి

Warning to Millers: ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతుల నుంచి ఎట్టి...

YS Jagan: నరసాపురంలో సిఎం టూర్

Fisheries Day: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం, నవంబర్ 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు.  పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు కొన్ని కొత్త పనులకు శంకుస్ధాపనలు...

Infinity Vizag: విశాఖలో ఐటి సదస్సు

IT Conclave: వచ్చే ఏడాది జనవరి 20, 21వ తేదీల్లో విశాఖ నగరంలో ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతో అతిపెద్ద ఐటీ సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్, వెబ్ సైట్ ను రాష్ట్ర...

Most Read