తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి...
ఉద్యోగుల కోసం తాము తీసుకు వచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) ను రాబోయే కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తాయని, ఇది దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...
రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగుతోందని, వాలంటీర్ల ద్వారా ఓటర్ల జాబితాలో చేరికలు, తీసివేతలు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. ఉరవకొండలో ఓటర్ల జాబితాలో...
సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. గర్భవతి అయిన ఓ అత్యాచార బాధితురాలికి ఊరట కల్పించింది. ప్రెగ్నెన్సీని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం...
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్ హెడ్తో బోగస్ సిఫార్స్ లేఖ తయారు చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్...
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు లో జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపోయింట్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100...
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే విజయవాడ నగరంలో అభివృద్ధి జరిగిందని, పలు ఫ్లై ఓవర్ల తో పాటు కృష్ణా నది రీటైనింగ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది...
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఎన్. రఘువీరారెడ్డి ఈ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సభ్యునిగా నియమితులయ్యారు. అల్...
చంద్రబాబు, పవన్ ల కేకలు, అల్లర్లు వచ్చే ఉగాది వరకూ మాత్రమేనని ఆ తర్వాత అంతా సైలెన్స్ అవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఈ ఆరు నెలలూ...
ప్రజా వేదిక శిథిలాలే జగన్ అరాచక ప్రభుత్వ పతనానికి సమాధి రాళ్ళు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రభుత్వ విధ్వంసానికి ప్రజావేదిక ప్రత్యక్షసాక్షిగా నిలుస్తోందని...