Friday, February 28, 2025
HomeTrending News

వచ్చే ఏడాదినుంచి ఐబి బోధన ప్రారంభం

ఫ్యూచర్‌ స్కిల్స్‌ అంశాన్ని పాఠ్యప్రణాళికలో పొందుపరిచే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఫైనాన్షియల్‌ లిటరసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, దీనివల్ల ఆర్థిక...

అగ్నికణం.. అలిశెట్టి ప్రభాకర్

అతని అక్షరం మండుతున్న అగ్నికణం.. ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం.. సామాన్యుని కష్టాలే ఆ కలం కవితా వస్తువులు.. కష్టజీవి కన్నీళ్లే ఆ పెన్నుకు ఇంకు చుక్కలు.. తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఆ ఎర్రమందారమే అలిశెట్టి ప్రభాకర్.. సరళమైన...

జనసేనలోకి ముద్రగడ… మేలు జరుగుతుందా?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతున్నారనే వార్తలతో ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి....

పెనమలూరుకు జోగి, విశాఖ లోక్ సభ నుంచి బొత్స ఝాన్సీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల మూడో విడత జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ ను పెడన నుంచి పెనమలూరుకు స్థానచలనం కలిగింది....

లోకేశ్ ను రేలంగి అని అనలేమా?: బుగ్గన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్లు అప్పులు చేసిందని చంద్రబాబు విష ప్రచారం...

ఆత్మవిమర్శ లేని బీఆర్ఎస్ సమీక్షలు

శాసనసభ ఎన్నికల్లో ఓటమి భారం నుంచి బీఆర్ఎస్ నేతలు కోలుకున్నట్టుగా కనిపించటం లేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నట్టుగా ఇంకా అధికారంలో ఉన్నట్టుగానే గులాబీ నేతలు భావిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం దిగిన తర్వాత...

తెలుగు పందిరి చల్లని నీడలో సేదదీరిన వేళ

పావన గౌతమీ తీరం..చక్కని రాజమహేంద్రవరం అందమైన గైట్ కళాల ప్రాంగణం.... తెలుగు భాషకు వన్నెలు దిద్దిన పెద్దలెందరో మూడు రోజులపాటు కొలువై తెలుగు తల్లికి మంగళ నీరాజనమెత్తిన వేదిక....ఆదికవి నన్నయ వేదిక మార్గశీర్ష మాసం పౌష్యంపు మంచు...

అమెరికా కుట్ర.. క్యూబాలో ద్రవ్యోల్బణం

ప్రపంచీకరణతొ దేశాల మధ్య దూరం తగ్గినా అంతరాలు పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు మూడో ప్రపంచ దేశాలపై పెత్తనం చేసేందుకు నయా వలస విధానం(New Colonialism) అవలంభిస్తున్నాయి. పెట్టుబడుల పేరుతో వెళ్లి ఆయా...

జగన్ వెంట కలిసి నడుస్తా: కేశినేని

సిఎం జగన్ తో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నానని విజయవాడ ఎంపి, టిడిపి నేత కేశినేని నాని  ప్రకటించారు. ఎంపి పదవికి మెయిల్ ద్వారా రాజీనామా చేస్తానని, అది ఆమోదం పొందగానే పార్టీకి కూడా...

ఇదేమి సామాజిక న్యాయం: బాబు ప్రశ్న

కేవలం ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాలకు చెందినవారి సీట్లు మాత్రమే సిఎం జగన్ మారుస్తున్నారని, అగ్రవర్ణాల సీట్లు మాత్రం మార్చడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. అగ్రవర్ణాల సీట్లు మారిస్తే వారు...

Most Read