Thursday, February 27, 2025
HomeTrending News

ఉప ఎన్నికల కోసమే దళితబంధు

కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా... లేక వాసాలమర్రి సర్పంచ్ వా అని తెలంగాణ పిసిసి ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కి ధ్వజమెత్తారు.  ఉప ఎన్నికల కోసం దళిత బందు పేరుతో కెసిఆర్  కొత్త...

రాబోయేది బిజెపి ప్రభుత్వమే

తెలంగాణలో మార్పు కోసం జరిగే పోరాటంలో ముందుండే పార్టీ బీజేపీ అని టీఆర్ఎస్ కు అసలు సిసలు ప్రత్యామ్నాయం బీజేపీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో స్పష్టం...

ఇండియాలో సింగల్ డోసు టీకా

కరోన బాధితులకు అత్యవసరంగా ఇచ్చేందుకు సింగల్ డోసు టీకా అందుబాటులోకి వచ్చింది. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ సింగల్ డోసు టీకా జాన్సెన్ కు ఇండియాలో అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ...

ఖాదీ పరిశ్రమకు ప్రోత్సాహం: నిర్మలా

ఖాదీ, చేనేత రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం ఖాదీ, చేనేతకు డిమాండ్ పెరుగుతోందని, గత పదేళ్ళలో ఖాదీ...

చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి...

వలసబాట పట్టిన ఆఫ్ఘన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అరాచకాలు ఎక్కువయ్యాయి. లక్షల మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. కుటుంబాలతో సహా ఇల్లు, ఊరు వదిలి బతుకు జీవుడా అంటూ ఇరాన్, పాకిస్తాన్ లకు తలదాచుకునేందుకు తరలుతున్నారు....

పేర్నినాని వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్

జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే అర్ధం వచ్చేలా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు ఖండించారు. నాని వ్యాఖ్యలపై...

నేతన్నలను ఆదుకోండి: నారా లోకేష్

ప్రతి చేనేత కుటుంబానికి నెలకు పది వేల రూపాయల కరోనా ఆర్ధిక సాయాన్ని అందజేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఏడాదికి...

పొరుగు దేశాలతో మైత్రికి అడుగులు

దక్షిణాసియా దేశాల మధ్య మైత్రి బంధానికి మళ్ళీ అడుగులు పడుతున్నాయి. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ దేశాలు సుధీర్గ విరామం తర్వాత ఈ రోజు సమావేశమయ్యాయి. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆ దేశ మిలిటరీ...

ఆగష్టు16 నుండి రైతుల ఖాతాల్లో రుణమాఫీ

ఆగష్టు 16 వ తేదీ నుంచే ఆరు లక్షల రైతుల ఖాతాల్లో 2006  కోట్లు జమ అవుతాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారులు‌ సమన్వయంతో రైతుల ఖాతాల్లో...

Most Read