తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారిని తరలించాల్సి ఉంటే వెంటనే ఆ పని చేయాలన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిలో...
ఆయుష్, ఐసీఎంఆర్ నివేదికలు అందిన వెంటనే ఆనందయ్య ఆయుర్వేద మందుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీకుంటుందని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మందు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు...
భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో పర్యటిస్తుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది....
ఈ నెల 31 తర్వాత ఢిల్లీలో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితులపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు .కరోనాతో పోరు ఇంకా...
హత్య కేసులో నిదితుడిగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పంజాబ్ లోని జలంధర్ లో అరెస్టు చేశారు. సుశీల్ తో పాటు అతని సన్నిహితుడు అజయ్...
కృష్ణపట్నం ఆనందయ్య తయారుచేసే మందు హానికరం కాదని రాష్ట్ర అయుష్ కమిషనర్ రాములు స్పష్టం చేశారు. ఇది కరోనా కోసం తయారు చేసిన మందు కాదని, కానీ కోవిడ్ బాధితులకు కొంత ఉపశమనం...
రాష్ట్రం లోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, రాష్ట్రం లోని యూనివర్సిటీ లకు...
వ్యాక్సిన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి జగన్ లేఖ రాశారు. కోవిడ్–19ను...
దేశాన్ని వణికిస్తున్న మరో తాజా వ్యాధి బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ భారత్ పథకం లో చేర్చాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడికి...