Tuesday, February 25, 2025
HomeTrending News

మహిళల మద్దతుతో జగన్ దే పీఠం: పరిపూర్ణానంద

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని స్వామి పరిపూర్ణానంద జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీకి 123 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల ఓట్లలో అధికశాతం జగన్...

కౌంటింగ్‌కు ఇబ్బంది కలిగిస్తే బైటకు పంపుతాం : ఎంకే మీనా

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రేపు...

పోస్టల్ బ్యాలెట్ మెమోపై జోక్యం చేసుకోలేం: సుప్రీం

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో సుప్రీం కోర్టులో కూడా వైఎస్సార్సీపీకి ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్...

స్వర్ణ దేవాలయంలో సైనిక చర్యకు 40 ఏళ్ళు

ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ జరిగి 40 ఏండ్లు అయింది. పంజాబ్‌ అమృతసర్ లోని స్వర్ణ దేవాలయంపై 1984 జూన్ 1 నుంచి 10వ తేది మధ్యకాలంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్...

సర్వే సంస్థల అంచనా హాస్యాస్పదం: సజ్జల

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున కుట్ర జరిగే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు....

ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో వైసీపీ

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు మంచి...

AP Exit Polls: కొన్ని సర్వే సంస్థలు అటు – మరి కొన్ని ఇటు…

మే 13 న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వివిధ సర్వే సంస్థలు నేడు విడుదల చేశాయి. అయితే  కొన్ని సంస్థలు అధికార వైసీపీవైపు మొగ్గు చూపగా.......

పోస్టల్ బ్యాలట్ : వైసీపీ పిటిషన్ తిరస్కరణ

రాష్టంలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఎన్నికల సంఘం ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. హోదా,...

పశ్చిమ బెంగాల్లో హింసాత్మకంగా పోలింగ్

లోక్ సభ ఎన్నికల చివరి దశ ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ - బిజెపి ల మధ్య పచ్చ గడ్డి వేస్తె...

ఎగ్జిట్ పోల్స్ పైనే అందరి దృష్టి

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద కేంద్రీకృతం అయింది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ విడుదల కానున్నాయి. చివరి...

Most Read